హైదరాబాద్కు చెందిన రాధికారాణి భద్రాద్రి రామయ్యకు స్వర్ణ కిరీటాన్ని సమర్పించారు. రూ.15 లక్షల విలువైన 250 గ్రాముల బంగారంతో తయారు చేయించిన ఈ స్వర్ణ కిరీటాన్ని మంగళవారం దేవస్థానం ఈవో రమాదేవికి భద్రాచలంలో అందజేశారు.
భద్రాచలం, మార్చి 28: హైదరాబాద్కు చెందిన రాధికారాణి భద్రాద్రి రామయ్యకు స్వర్ణ కిరీటాన్ని సమర్పించారు. రూ.15 లక్షల విలువైన 250 గ్రాముల బంగారంతో తయారు చేయించిన ఈ స్వర్ణ కిరీటాన్ని మంగళవారం దేవస్థానం ఈవో రమాదేవికి భద్రాచలంలో అందజేశారు.