కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాలలో విఘ్నేశ్వరుడి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా నైవేద్య మహోత్సవాన్ని శుక్రవారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థ�
పట్టణంలోని యాదవ నగర్ నుండి యాదవ సంఘం అధ్యక్షులు బద్దుల రాజ్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక సిర్సపల్లి ఎక్స్ రోడ్డులో గల బీరన్న దేవాలయం కు భారీ ఎత్తున మహిళలు బో�
offering ‘Gangajal’ at Taj Mahal | ప్రసిద్ధ కట్టడమైన తాజ్ మహల్ లోపల గంగా జలంతో అభిషేకం నిర్వహించేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే అప్రమత్తమైన పోలీసులు ఇద్దరు వ్యక్తు
Vivek Ramaswamy | పబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్న వివేక్ రామస్వామి తన పిల్లల సంరక్షణ కోసం ఆయాను నియమించుకోవాలని అనుకొంటున్నారు. ఈ ఉద్యోగానికి ఆయన ఏకంగా లక్ష డాలర్ల (రూ.80 లక్షల)కు పైగా వే�
హైదరాబాద్కు చెందిన రాధికారాణి భద్రాద్రి రామయ్యకు స్వర్ణ కిరీటాన్ని సమర్పించారు. రూ.15 లక్షల విలువైన 250 గ్రాముల బంగారంతో తయారు చేయించిన ఈ స్వర్ణ కిరీటాన్ని మంగళవారం దేవస్థానం ఈవో రమాదేవికి భద్రాచలంలో అంద
ప్రతి మనిషీ పంచ మహాయజ్ఞాలు నిర్వర్తించాలి. అవి భూత యజ్ఞం, మనుష్య యజ్ఞం, బ్రహ్మ యజ్ఞం, దేవ యజ్ఞం, పితృ యజ్ఞం. వీటిలో పితృయజ్ఞానికి విశేష స్థానం ఉంది. పిల్లల కోసం తల్లిదండ్రులు జీవితాలను ధారపోస్తారు. ఆ తల్లిద�