ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్య రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఐదో రోజు ఆదివారం రామయ్య వామనావతారంలో దర్శనమివ్వడంతో భక్తులు పరవశించిపోయారు. ఉదయం స్వామివారి ఉత్స
ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చే టీఎస్ ఆర్టీసీ ప్రజలకు ఇతర సేవలను కూడా అందించడంలో సఫలీకృతం అవుతున్నది. పాత బస్సులను కార్గో వ్యాన్గా మార్చి సరుకుల రవాణాకు వినియోగిస్తున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్కు చెందిన రాధికారాణి భద్రాద్రి రామయ్యకు స్వర్ణ కిరీటాన్ని సమర్పించారు. రూ.15 లక్షల విలువైన 250 గ్రాముల బంగారంతో తయారు చేయించిన ఈ స్వర్ణ కిరీటాన్ని మంగళవారం దేవస్థానం ఈవో రమాదేవికి భద్రాచలంలో అంద
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ రూ.కోటి విరాళంగా అందించింది
భద్రాచలం, ఏప్రిల్ 22: భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామివారి దివ్యక్షేత్రంలో శుక్రవారం సందర్భంగా అంతరాలయంలోని సీతారామలక్ష్మణమూర్తులను సర్వాంగ స్వర్ణ కవచాలతో అలంకరించారు. బెంగళూరు భక్తులు సమర్పించిన ఈ �
మంగళవాద్యాలు మోగుతుండగా.. భక్తుల కరతాళ ధ్వనులు ప్రతిధ్వనిస్తుండగా.. వేద మంత్రోచ్ఛారణ నడుమ భద్రాద్రి రామయ్య పట్టాభిషిక్తుడయ్యాడు. ఈ అపూరూప ఘట్టానికి భద్రాచలంలోని మిథిలా స్టేడియం వేదికైంది