కార్తీక మాసం సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ఆలయమైన అన్నపూర్ణ సమేత కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం (శివాలయం)లో శనివారం నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట
హైదరాబాద్కు చెందిన రాధికారాణి భద్రాద్రి రామయ్యకు స్వర్ణ కిరీటాన్ని సమర్పించారు. రూ.15 లక్షల విలువైన 250 గ్రాముల బంగారంతో తయారు చేయించిన ఈ స్వర్ణ కిరీటాన్ని మంగళవారం దేవస్థానం ఈవో రమాదేవికి భద్రాచలంలో అంద