దిత్వా తుఫాన్తో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిన శ్రీలంకకు పాకిస్థాన్ దేశం మావనతా సహాయంగా పాచిపోయిన ఆహార పదార్ధాలు, కాలం చెల్లిన మందులు, నాసిరకం సామగ్రిని పంపి అంతర్జాతీయంగా నవ్వుల పాలయ్యింది.
IND Vs Pak | దిత్వా తుపాను ప్రభావంతో శ్రీలంక అతలాకుతలమైంది. పొరుగుదేశానికి సహాయం అందించడంలో భారత్ రంగంలోకి దిగింది. ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో మానవ సహాయాన్ని అందిస్తున్నది. అయితే, పాక్ సైతం శ్రీలంకకు సహాయం చ
ముక్కోణపు టీ20 సిరీస్లో శ్రీలంక ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన తమ ఆఖరి లీగ్ పోరులో పాకిస్థాన్పై 6 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. లంక నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన పాక్ 20 ఓ
Floods | శ్రీలంక (Srilanka) లోని పలు ప్రాంతాల్లో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దిత్వా తుపాను (Dhitwa cyclone) కారణంగా భారీ వర్షాలు కురవడంతో వరదలు పోటెత్తాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడడంతో
శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర మరోసారి హెడ్కోచ్ బాధ్యతలు నిర్వర్తించేందుకు సిద్ధమయ్యాడు. వచ్చే సీజన్ నుంచి అతడు రాజస్థాన్ రాయల్స్ హెడ్కోచ్గా వ్యవహరించనున్నాడు. 2021 నుంచి 2024 దాకా ఆ బాధ్యత�
వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ నిర్వహణ కోసం భారత్ నుంచి ఐదు వేదికలను బీసీసీఐ షార్ట్లిస్ట్ చేసినట్టు సమాచారం. ఈ మెగా ఈవెంట్ కోసం అహ్మదాబాద్
మహిళల వన్డే ప్రపంచకప్లో సహ ఆతిథ్య దేశంగా ఉన్న కొలంబోలో శ్రీలంక జట్టు ఆడిన ఆఖరి మ్యాచ్ సైతం వర్షార్పణమైంది. టోర్నీ ప్రారంభం నుంచీ కొలంబోలో జరుగుతున్న మ్యాచ్లకు ఆటంకం కల్గిస్తున్న వరుణుడు.. లంక, పాకిస్�
రామ్చరణ్ తాజా చిత్రం ‘పెద్ది’ ఫస్ట్ గ్లింప్స్తోనే సినీ ప్రేమికుల్లో ఆసక్తినిరేకెత్తించింది. ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామాలో రామ్చరణ్ మేకోవర్, ఆయన రగ్గ్డ్ లుక్స్ అభిమానుల్ని సర్ప్రైజ్ చేశాయ
KTR | తెలంగాణ మాజీ ఐటీశాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుకు మరో అరుదైన గౌరవం దక్కింది. శ్రీలంక కొలంబోలో జరగబోయే ప్రతిష్ఠాత్మక ‘గ్లోబల్ ఎకనామిక్ అండ్ టెక్నాలజీ సమ్మిట్ (GETS) 2025�
Murder | పొరుగు దేశం శ్రీలంక (Srilanka) లో పట్టపగలే ఘోరం జరిగింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ రాజకీయ నాయకుడి (Politician) ని ఆయన కార్యాలయంలోనే ఓ దుండగుడు కాల్చి చంపాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
అఫ్ఘానిస్థాన్పై (Afghanistan) పాకిస్థాన్ మరోసారి వైమానిక దాడులకు పాల్పడింది. డ్యూరాండ్ రేఖ వెంబడి పాక్, అఫ్ఘాన్ సరిహద్దుల్లో ఉన్న పాక్టికా ప్రావిన్స్లో దాడులకు పాల్పడింది. దీంతో పది మంది మరణించారు. మృతుల�
మహిళల వన్డే ప్రపంచకప్ను ఓటమితో మొదలెట్టిన దక్షిణాఫ్రికా.. తర్వాత వరుస విజయాలతో సెమీస్కు మరింత చేరువవుతున్నది. శుక్రవారం కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్లో ఆ జట్టు.. శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో ఘనవిజయం (డక్�