శ్రీలంకతో శనివారం జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ జట్టు 198 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత న్యూజిలాండ్ 49.3 ఓవర్లలో 274 పరుగులు చేయగా, సమాధానంగా శ్రీలంక 19.5 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలింది.
శ్రీలంకతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను న్యూజిలాండ్ క్లీన్స్వీప్ చేసింది. లంకతో సోమవారం ముగిసిన రెండో టెస్టులో కివీస్ ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Viral video | బ్యాటర్ వైపు బౌలర్ విసిరన బంతి గాల్లోనే తన దిశను మార్చుకుంది. బంతి గాల్లో ఉండగానే గంటకు 65 కిలోమీటర్ల వేగంతో గట్టిగా గాలి వీయడంతో అది బౌలర్వైపు కాకుండా పక్కకు కొట్టుకుపోయింది.
టెస్టు క్రికెట్ చరిత్రలోనే గుర్తుండిపోయేలా సాగిన పోరులో న్యూజిలాండ్ 2 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఉత్కంఠ విజయం సాధించింది. ఇటీవలే ఇంగ్లండ్పై హోరాహోరీ పోరులో ఒక పరుగు తేడాతో గెలిచిన న్యూజిలాండ్.. తాజా మ
సీనియర్ ఆల్రౌండర్ ఏంజెలో మాథ్యూస్ (115) సెంచరీ బాదడంతో న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక మంచి స్థితిలో నిలిచింది. మాథ్యూస్తో పాటు దినేశ్ చండిమల్ (42), ధనంజయ డిసిల్వ (47) రాణించడంతో లంక రెండ
టాపార్డర్ సమిష్టిగా సత్తాచాటడంతో న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో శ్రీలంక భారీ స్కోరు దిశగా సాగుతున్నది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన లంక గురువారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 305
ఆర్థిక మాంద్యంతో నేపాల్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతున్నాయి. ఈ దేశం కూడా మరో శ్రీలంకలా మారనుందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.
దేశ సంపదను కొల్లగొడుతున్న అదానీ కుంభకోణాల పై విచారణ జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు డాక్టర్ దిడ్డి సుధాకర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
తమిళనాడును అకాల వర్షాలు ముంచెత్తాయి. అల్పపీడన ప్రభావంతో సముద్ర తీర జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నాగపట్టినం, తిరువరూర్ జిల్లాల్లో అధికారులు పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.
సమష్టి ప్రదర్శనతో సత్తాచాటిన భారత జట్టు వన్డే సిరీస్ ఖాతాలో వేసుకుంది. ఇటీవలే టీ20ల్లో లంకేయులను చిత్తుచేసిన టీమ్ఇండియా.. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ చేజిక్కించుకుంది.