Sri Lanka : టీ20 వరల్డ్కప్లో 15వ తేదీన భారత్తో జరిగే మ్యాచ్లో ఆడాలని పాకిస్థాన్ను శ్రీలంక కోరింది. ఈ నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు ఆ దేశానికి ఓ లేఖ రాసింది. ఆ లేఖలో 2009లో జరిగిన లాహోర్ అటాక్ గుర్తి
Irfan Pathan : టీ20 వరల్డ్ కప్ విషయంలో పాకిస్తాన్ అనుసరిస్తున్న వైఖరిపై భారత మాజీ స్టార్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒప్పందం ప్రకారం టూర్లో పాల్గొంటామని హామీ ఇచ్చిన తర్వాత కూడా టోర్నీలో ఆడే విషయంపై �
శ్రీలంక పర్యటనలో ఉన్న ఇంగ్లండ్.. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను 2-1తో చేజిక్కించుకుంది. ఇరుజట్ల మధ్య కొలంబోలో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో మొదట బ్యా టింగ్ చేసిన ఇంగ్లండ్..
ప్రపంచ దేశాల్లోని చమురు వనరులు, డాలర్లపై అగ్రరాజ్యాల ఆధిపత్యం, నియంతృత్వాన్ని నిరోధించేందుకు చిన్న దేశాలన్నీ ఏకమవ్వాలని తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిషార కమిషన్ చైర్పర్సన్, హైకోర్టు రిట�
Vikram Rathour: శ్రీలంక బ్యాటింగ్ కోచ్గా విక్రమ్ రాథోడ్ నియమితుయ్యాడు. టీ20 వరల్డ్కప్ ముగిసే వరకు ఆ బాధ్యతలు నిర్వర్తిస్తారు. జనవరి 18వ తేదీన రాథోడ్ కొత్త బాధ్యతలను స్వీకరించనున్నాడు.
సొంతగడ్డపై శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత్ వరుసగా నాలుగో విజయం సాధించింది. ఆదివారం తిరువనంతపురం వేదికగా భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమ్ఇండియా.. 30 రన్స్ �
టీమ్ఇండియా ఆల్రౌండర్ దీప్తి శర్మ ఐసీసీ ఉమెన్స్ టీ20 బౌలింగ్ ర్యాంకుల్లో అత్యుత్తమ స్థానాన్ని సొంతం చేసుకుంది. 28 ఏండ్ల ఈ ఆగ్రా అమ్మాయి.. తన కెరీర్లో తొలిసారి టీ20 బౌలింగ్ ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని ద
శ్రీలంకతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత మహిళల జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన తొలి టీ20 పోరులో టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో లంకపై ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలోకి వెళ�
IPL 2026 Auction | ఐపీఎల్ 2026 వేలం అబుదాబి వేదికగా రసవత్తరంగా సాగుతున్నది. 77 స్లాట్స్ కోసం భారత, విదేశీ క్రికెటర్లు పోటీపడుతున్నారు. ఇప్పటి వరకు సాగిన వేలంలో అత్యధికంగా ఆస్ట్రేలియా క్రికెటర్ కామెరాన్ గ్రీన్ అత్�
దిత్వా తుఫాన్తో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిన శ్రీలంకకు పాకిస్థాన్ దేశం మావనతా సహాయంగా పాచిపోయిన ఆహార పదార్ధాలు, కాలం చెల్లిన మందులు, నాసిరకం సామగ్రిని పంపి అంతర్జాతీయంగా నవ్వుల పాలయ్యింది.
IND Vs Pak | దిత్వా తుపాను ప్రభావంతో శ్రీలంక అతలాకుతలమైంది. పొరుగుదేశానికి సహాయం అందించడంలో భారత్ రంగంలోకి దిగింది. ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో మానవ సహాయాన్ని అందిస్తున్నది. అయితే, పాక్ సైతం శ్రీలంకకు సహాయం చ
ముక్కోణపు టీ20 సిరీస్లో శ్రీలంక ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన తమ ఆఖరి లీగ్ పోరులో పాకిస్థాన్పై 6 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. లంక నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన పాక్ 20 ఓ