ప్రపంచ దేశాల్లోని చమురు వనరులు, డాలర్లపై అగ్రరాజ్యాల ఆధిపత్యం, నియంతృత్వాన్ని నిరోధించేందుకు చిన్న దేశాలన్నీ ఏకమవ్వాలని తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిషార కమిషన్ చైర్పర్సన్, హైకోర్టు రిట�
Vikram Rathour: శ్రీలంక బ్యాటింగ్ కోచ్గా విక్రమ్ రాథోడ్ నియమితుయ్యాడు. టీ20 వరల్డ్కప్ ముగిసే వరకు ఆ బాధ్యతలు నిర్వర్తిస్తారు. జనవరి 18వ తేదీన రాథోడ్ కొత్త బాధ్యతలను స్వీకరించనున్నాడు.
సొంతగడ్డపై శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత్ వరుసగా నాలుగో విజయం సాధించింది. ఆదివారం తిరువనంతపురం వేదికగా భారీ స్కోర్లు నమోదైన మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమ్ఇండియా.. 30 రన్స్ �
టీమ్ఇండియా ఆల్రౌండర్ దీప్తి శర్మ ఐసీసీ ఉమెన్స్ టీ20 బౌలింగ్ ర్యాంకుల్లో అత్యుత్తమ స్థానాన్ని సొంతం చేసుకుంది. 28 ఏండ్ల ఈ ఆగ్రా అమ్మాయి.. తన కెరీర్లో తొలిసారి టీ20 బౌలింగ్ ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని ద
శ్రీలంకతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత మహిళల జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన తొలి టీ20 పోరులో టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో లంకపై ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలోకి వెళ�
IPL 2026 Auction | ఐపీఎల్ 2026 వేలం అబుదాబి వేదికగా రసవత్తరంగా సాగుతున్నది. 77 స్లాట్స్ కోసం భారత, విదేశీ క్రికెటర్లు పోటీపడుతున్నారు. ఇప్పటి వరకు సాగిన వేలంలో అత్యధికంగా ఆస్ట్రేలియా క్రికెటర్ కామెరాన్ గ్రీన్ అత్�
దిత్వా తుఫాన్తో తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిన శ్రీలంకకు పాకిస్థాన్ దేశం మావనతా సహాయంగా పాచిపోయిన ఆహార పదార్ధాలు, కాలం చెల్లిన మందులు, నాసిరకం సామగ్రిని పంపి అంతర్జాతీయంగా నవ్వుల పాలయ్యింది.
IND Vs Pak | దిత్వా తుపాను ప్రభావంతో శ్రీలంక అతలాకుతలమైంది. పొరుగుదేశానికి సహాయం అందించడంలో భారత్ రంగంలోకి దిగింది. ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో మానవ సహాయాన్ని అందిస్తున్నది. అయితే, పాక్ సైతం శ్రీలంకకు సహాయం చ
ముక్కోణపు టీ20 సిరీస్లో శ్రీలంక ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన తమ ఆఖరి లీగ్ పోరులో పాకిస్థాన్పై 6 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. లంక నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన పాక్ 20 ఓ
Floods | శ్రీలంక (Srilanka) లోని పలు ప్రాంతాల్లో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దిత్వా తుపాను (Dhitwa cyclone) కారణంగా భారీ వర్షాలు కురవడంతో వరదలు పోటెత్తాయి. పలుచోట్ల కొండచరియలు విరిగిపడడంతో
శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర మరోసారి హెడ్కోచ్ బాధ్యతలు నిర్వర్తించేందుకు సిద్ధమయ్యాడు. వచ్చే సీజన్ నుంచి అతడు రాజస్థాన్ రాయల్స్ హెడ్కోచ్గా వ్యవహరించనున్నాడు. 2021 నుంచి 2024 దాకా ఆ బాధ్యత�