టీ20 ప్రపంచకప్ ప్రస్థానంలో శ్రీలంకపై ఇంగ్లండ్ సంపూర్ణ ఆధిపత్యం కొనసాగుతున్నది. మెగాటోర్నీలో తమ విజయాల రికార్డును 6-1కి పెంచుకుంటూ ఇంగ్లండ్ టీమ్ సెమీస్ దిశగా అడుగులు వేస్తున్నది. ఆదివారం సూపర్-8 తొలి
ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నీలో భారత ‘ఏ’ జట్టు టైటిల్కు అడుగుదూరంలో నిలిచింది. బ్యాంకాక్లో జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన తొలి సెమీస్లో రాధా యాదవ్ సారథ్యంలో భారత �
టీ20 ప్రపంచకప్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తున్న జింబాబ్వే మరో సంచలనాన్ని నమోదుచేసింది. ఈ టోర్నీలో ‘అండర్ డాగ్స్'గా బరిలోకి దిగి అగ్రశ్రేణి జైట్టెన ఆస్ట్రేలియాను మట్టికరిపించిన ఈ ఆఫ్రికన్ జట్టు..
టీ20 ప్రపంచకప్నకు సహ ఆతిథ్యదేశంగా వ్యవహరిస్తున్న శ్రీలంక ఈ టోర్నీలో సూపర్-8కు దూసుకెళ్లింది. సోమవారం పల్లెకెలె మైదానంలో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదుచే
సమష్టిగా పోరాడితే ప్రత్యర్థి ఎంత బలవంతుడైనా చిత్తుగా ఓడించగలమని జింబాబ్వే మరోసారి రుజువుచేసింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్లో ఆ జట్టు తొలి సంచలనాన్ని నమోదుచేసింది
బ్యాటర్ల ధనాధన్ మెరుపులు, బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్లో శ్రీలంక ఏకపక్ష విజయం సాధించింది. గురువారం పల్లెకెలలో ఆ జట్టు.. ఒమన్పై ఏకంగా 105 పరుగుల తేడాతో గెలిచి టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని న�
T20 Worldcup: టీ20 వలర్డ్కప్లో్ శ్రీలంక రెండో విజయాన్ని నమోదు చేసింది. ఒమన్తో ఇవాళ జరిగిన మ్యాచ్లో 105 రన్స్ తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. లంక బ్యాటర్లలో శనక, పవన్ రత్ననాయకే, కుశాల్ మెండ�
ఐసీసీ టీ20 ప్రపంచకప్లో సహ ఆతిథ్యదేశంగా ఉన్న శ్రీలంక ఈ టోర్నీని విజయంతో ఆరంభించింది. సొంత మైదానం (కొలంబో)లో జరిగిన తమ తొలి మ్యాచ్లో ఆ జట్టు.. ఐర్లాండ్పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Sri Lanka : టీ20 వరల్డ్కప్లో 15వ తేదీన భారత్తో జరిగే మ్యాచ్లో ఆడాలని పాకిస్థాన్ను శ్రీలంక కోరింది. ఈ నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు ఆ దేశానికి ఓ లేఖ రాసింది. ఆ లేఖలో 2009లో జరిగిన లాహోర్ అటాక్ గుర్తి
Irfan Pathan : టీ20 వరల్డ్ కప్ విషయంలో పాకిస్తాన్ అనుసరిస్తున్న వైఖరిపై భారత మాజీ స్టార్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒప్పందం ప్రకారం టూర్లో పాల్గొంటామని హామీ ఇచ్చిన తర్వాత కూడా టోర్నీలో ఆడే విషయంపై �
శ్రీలంక పర్యటనలో ఉన్న ఇంగ్లండ్.. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ను 2-1తో చేజిక్కించుకుంది. ఇరుజట్ల మధ్య కొలంబోలో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో మొదట బ్యా టింగ్ చేసిన ఇంగ్లండ్..
ప్రపంచ దేశాల్లోని చమురు వనరులు, డాలర్లపై అగ్రరాజ్యాల ఆధిపత్యం, నియంతృత్వాన్ని నిరోధించేందుకు చిన్న దేశాలన్నీ ఏకమవ్వాలని తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిషార కమిషన్ చైర్పర్సన్, హైకోర్టు రిట�