శ్రీలంక పర్యటనలో అనధికారిక టెస్టు సిరీస్ ఆడుతున్న భారత్-ఏ రెండో రోజు భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ ధృవ్ జురెల్ (141 నాటౌట్) అజేయ సెంచరీతో కదంతొక్కగా తొలి ఇన్నింగ్స్ను భారత్ 452/6 వద్ద డిక్లేర్డ్ చ�
Sri Lanka : శ్రీలంకలో 2019లో ఈస్టర్ రోజు జరిగిన మారణహోమంలో 279 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా శ్రీలంక ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనకు అప్పటి ఎక్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ తువాన్ సురేష్ సల్లాయ్ కారణమని వెల్ల�
Rumesh Pathirage: శ్రీలంక జావెలిన్ త్రోయర్ రుమేశ్ పథిరగే స్టన్నింగ్ రికార్డు క్రియేట్ చేశాడు. రోమ్లో జరిగిన వాండా డైమండ్ లీగ్లో అగ్రస్థానంలో నిలిచాడు. అతను తన జావెలిన్ను 92.62 మీట్ల దూరం విసిరాడు. దీంతో ఆస
ఐపీఎల్లో అదరగొడుతున్న బ్యాటింగ్ సంచలనం, 15 ఏండ్ల వైభవ్ సూర్యవంశీ భారత్-ఏ జట్టులోకి వచ్చాడు. వచ్చే నెలలో శ్రీలంకలో జరగనున్న ముక్కోణపు వన్డే సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత్-ఏ జట్టును సెలెక్టర్�
పెద్దపిల్లి జాతుల సంరక్షణపై రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. భారత విదేశాంగ శాఖతో కలిసి ఈనెల 11, 12 తేదీల్లో ఐబీసీఏ(ఇంటర్నేషనల్ బిగ్క్యాట్ అలయన్స్) సదస్సు నిర్వహించనున్నది.
సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో మార్పు జరిగింది. గాయం కారణంగా లీగ్కు పూర్తిగా దూరమైన బ్రెండన్ కార్స్ స్థానంలో శ్రీలంక పేసర్ దిల్షాన్ మదుశనకకు తీసుకున్నారు. సరిగ్గా లీగ్ ప్రారంభానికి ముందు నెట్
శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ ఐపీఎల్-19 సీజన్కు దూరమయ్యాడు. కొద్దిరోజుల క్రితం ముగిసిన టీ20 ప్రపంచకప్ సందర్భంగా గాయపడ్డ అతడు.. ఐపీఎల్ రెండో అర్ధభాగంలో అయినా వస్తాడని ఆశించిన లక్నో సూపర్ జెయింట్స్క
Sri Lanka : ఇరాన్తో యుద్ధం వేళ అమెరికాకు శ్రీలంక షాకిచ్చింది. తమ దేశానికి చెందిన రెండు యుద్ధ విమానాల్ని ల్యాండ్ చేసేందుకు అంగీకరించాలంటూ అమెరికా చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది.
Sri Lanka: ఇంధన వినియోగంపై కొత్త ఆదేశాలు జారీ చేసింది శ్రీలంక. ప్రతి బుధవారం పబ్లిక్ హాలీడేగా ప్రకటించింది. స్కూళ్లు, కాలేజీ, వర్సిటీలు, న్యాయస్థానాలకు ఈ హాలీడే వర్తించనున్నది. ఇంధనాన్ని ఆదా చేసే
శ్రీలంక, ఆఫ్ఘానిస్థాన్ మధ్య దుబాయ్ ఆతిథ్యమివ్వాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్లను వాయిదా వేస్తున్నట్టు ఇరుజట్ల బోర్డులు ప్రకటించాయి. మధ్య ఆసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సిరీస్ను వాయిదా వేస్తు�
Iranian warship : ఇరాన్కు చెందిన యుద్ధ నౌకను శ్రీలంక తీరంలో అమెరికన్ సబ్మెరైన్ బుధవారం పేల్చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువకముందే ఇప్పుడు ఇంకో ఇరాన్ నౌక ప్రమాదపు అంచున ఉంది.
Iran Ship : ఇరాన్కు చెందిన యుద్ధ నౌకపై శ్రీలంక తీరంలో అమెరికా సబ్మెరైన్ బుధవారం ఉదయం దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు 80 మందికిపైగా మరణించినట్లు సమాచారం.
టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ కథ ముగిసింది.గ్రూప్-2 నుంచి సెమీస్ బెర్తును దక్కించుకోవాలంటే ఆతిథ్య శ్రీలంకపై భారీ తేడాతో నెగ్గాల్సిన వేళ.. ఆ జట్టు మ్యాచ్ను గెలుచుకున్నా నెట్న్ర్రేట్ విషయంలో చతికిలపడ