Sri Lanka: ఇంధన వినియోగంపై కొత్త ఆదేశాలు జారీ చేసింది శ్రీలంక. ప్రతి బుధవారం పబ్లిక్ హాలీడేగా ప్రకటించింది. స్కూళ్లు, కాలేజీ, వర్సిటీలు, న్యాయస్థానాలకు ఈ హాలీడే వర్తించనున్నది. ఇంధనాన్ని ఆదా చేసే
శ్రీలంక, ఆఫ్ఘానిస్థాన్ మధ్య దుబాయ్ ఆతిథ్యమివ్వాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్లను వాయిదా వేస్తున్నట్టు ఇరుజట్ల బోర్డులు ప్రకటించాయి. మధ్య ఆసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ సిరీస్ను వాయిదా వేస్తు�
Iranian warship : ఇరాన్కు చెందిన యుద్ధ నౌకను శ్రీలంక తీరంలో అమెరికన్ సబ్మెరైన్ బుధవారం పేల్చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువకముందే ఇప్పుడు ఇంకో ఇరాన్ నౌక ప్రమాదపు అంచున ఉంది.
Iran Ship : ఇరాన్కు చెందిన యుద్ధ నౌకపై శ్రీలంక తీరంలో అమెరికా సబ్మెరైన్ బుధవారం ఉదయం దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు 80 మందికిపైగా మరణించినట్లు సమాచారం.
టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ కథ ముగిసింది.గ్రూప్-2 నుంచి సెమీస్ బెర్తును దక్కించుకోవాలంటే ఆతిథ్య శ్రీలంకపై భారీ తేడాతో నెగ్గాల్సిన వేళ.. ఆ జట్టు మ్యాచ్ను గెలుచుకున్నా నెట్న్ర్రేట్ విషయంలో చతికిలపడ
టీ20 ప్రపంచకప్ ప్రస్థానంలో శ్రీలంకపై ఇంగ్లండ్ సంపూర్ణ ఆధిపత్యం కొనసాగుతున్నది. మెగాటోర్నీలో తమ విజయాల రికార్డును 6-1కి పెంచుకుంటూ ఇంగ్లండ్ టీమ్ సెమీస్ దిశగా అడుగులు వేస్తున్నది. ఆదివారం సూపర్-8 తొలి
ఉమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నీలో భారత ‘ఏ’ జట్టు టైటిల్కు అడుగుదూరంలో నిలిచింది. బ్యాంకాక్లో జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన తొలి సెమీస్లో రాధా యాదవ్ సారథ్యంలో భారత �
టీ20 ప్రపంచకప్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తున్న జింబాబ్వే మరో సంచలనాన్ని నమోదుచేసింది. ఈ టోర్నీలో ‘అండర్ డాగ్స్'గా బరిలోకి దిగి అగ్రశ్రేణి జైట్టెన ఆస్ట్రేలియాను మట్టికరిపించిన ఈ ఆఫ్రికన్ జట్టు..
టీ20 ప్రపంచకప్నకు సహ ఆతిథ్యదేశంగా వ్యవహరిస్తున్న శ్రీలంక ఈ టోర్నీలో సూపర్-8కు దూసుకెళ్లింది. సోమవారం పల్లెకెలె మైదానంలో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాపై 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదుచే
సమష్టిగా పోరాడితే ప్రత్యర్థి ఎంత బలవంతుడైనా చిత్తుగా ఓడించగలమని జింబాబ్వే మరోసారి రుజువుచేసింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్లో ఆ జట్టు తొలి సంచలనాన్ని నమోదుచేసింది
బ్యాటర్ల ధనాధన్ మెరుపులు, బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో టీ20 ప్రపంచకప్లో శ్రీలంక ఏకపక్ష విజయం సాధించింది. గురువారం పల్లెకెలలో ఆ జట్టు.. ఒమన్పై ఏకంగా 105 పరుగుల తేడాతో గెలిచి టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని న�
T20 Worldcup: టీ20 వలర్డ్కప్లో్ శ్రీలంక రెండో విజయాన్ని నమోదు చేసింది. ఒమన్తో ఇవాళ జరిగిన మ్యాచ్లో 105 రన్స్ తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. లంక బ్యాటర్లలో శనక, పవన్ రత్ననాయకే, కుశాల్ మెండ�
ఐసీసీ టీ20 ప్రపంచకప్లో సహ ఆతిథ్యదేశంగా ఉన్న శ్రీలంక ఈ టోర్నీని విజయంతో ఆరంభించింది. సొంత మైదానం (కొలంబో)లో జరిగిన తమ తొలి మ్యాచ్లో ఆ జట్టు.. ఐర్లాండ్పై 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.