శ్రీలంక పర్యటనలో ఉన్న భారత జట్టు శ్రీలంక క్రికెట్ ఎలెవన్తో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ను విజయంతో ముగించింది. రెండో ఇన్నింగ్స్లో లంక ఎలెవన్ నిర్దేశించిన 207 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 45 ఓవర్�
శ్రీలంకతో రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్కు ముందు భారత్కు మరో షాక్ తగిలింది. యంగ్ బ్యాటర్ బ్యాటర్ బి. సాయి సుదర్శన్ కాలి బొటనవేలి గాయం నుంచి కోలుకోకపోవడంతో ఈ టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్కు ముందు భారత బౌలింగ్ విభాగానికి ఊహించని సవాల్ ఎదురైంది. కొలంబోలోని ఎన్సిసి మైదానంలో శ్రీలంక క్రికెట్ ఎలెవన్తో శుక్రవారం మొదలైన మూడో రోజుల వామప్ మ్యాచ్లో తొలి రోజ
Sri Lanka : చేపల వేట కోసం వెళ్లిన భారతీయ నౌక శ్రీలంక జలాల్లో ప్రమాదానికి గురైంది. దీంతో నౌకలోని సిబ్బందిని శ్రీలంక నేవీ రక్షించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్ని గురువారం శ్రీలంక నేవీ వెల్లడించింది. ఈ ఘటనలో నౌక �
జమ్మూ కశ్మీర్ పేరు వినగానే ఎవరికైనా మంచు దుప్పటి కప్పుకున్న పర్వతాలు, పచ్చటి మైదానాలు, ఆహ్లాదాన్ని పంచే అందమైన లోయలే గుర్తొస్తాయి. కానీ, కొన్ని రోజులుగా భారత క్రికెట్లో మాత్రం ఓ యువకుడి పేరు మారుమోగుత�
శ్రీలంక పర్యటనకు బయల్దేరేముందు భారత టెస్టు ఓపెనర్లు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ స్పిన్తో కుస్తీలు పట్టారు. ఆది, సోమవారాల్లో ఈ ఇద్దరూ ముంబై బాంద్రాలోని ఓ స్పోర్ట్స్ సెంటర్లో స్పిన్ను మెరుగ్గా ఆ�
త్వరలో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న భారత జట్టుకు బ్యాడ్ న్యూస్. మోకాలి గాయంతో ఇబ్బందిపడుతున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు.
శ్రీలంక టూర్ను భారత అండర్-19 జట్టు ఘనవిజయంతో ముగించింది. గురువారం ముగిసిన రెండో యూత్ టెస్టులో యువ భారత్ 211 పరుగుల భారీ తేడాతో శ్రీలంక అండర్-19ను చిత్తు చేసింది.
శ్రీలంక పర్యటనలో ఉన్న భారత అండర్-19 జట్టు.. ఆతిథ్య దేశంతో ఆడుతున్న సెకండ్ టెస్ట్లో రెండు రోజుల ఆట ముగిసే సమయానికి మ్యాచ్ను శాసించే స్థితిలో నిలిచింది.
భారత యువ బ్యాటర్ సాయి సుదర్శన్ (104 బ్యాటింగ్) శ్రీలంక-ఏ పర్యటనలో వరుసగా రెండో శతకంతో సత్తాచాటగా ఆ జట్టుతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్-ఏ నిలకడగా ఆడుతున్నది.
India Vs Sri Lanka: ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ ప్రారంభంకానున్నది. తొలి మ్యాచ్ గాలేలో, రెండో మ్యాచ్ కొలంబొలో జరగనున్నాయి. వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్లో భాగంగా ఈ సిరీస్ నిర్వహిస్తున్నట
శ్రీలంక పర్యటనలో అనధికారిక టెస్టు సిరీస్ ఆడుతున్న భారత్-ఏ రెండో రోజు భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ ధృవ్ జురెల్ (141 నాటౌట్) అజేయ సెంచరీతో కదంతొక్కగా తొలి ఇన్నింగ్స్ను భారత్ 452/6 వద్ద డిక్లేర్డ్ చ�
Sri Lanka : శ్రీలంకలో 2019లో ఈస్టర్ రోజు జరిగిన మారణహోమంలో 279 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా శ్రీలంక ప్రభుత్వం స్పందించింది. ఈ ఘటనకు అప్పటి ఎక్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ తువాన్ సురేష్ సల్లాయ్ కారణమని వెల్ల�