నా చిన్నప్పటి ముచ్చట... అప్పుడప్పుడే సినారె గురించి బడిలో వింటున్న కాలం. అందులోనూ వారు చదివిన బడిలో, అదే తరగతిలో నేనూ చదువుకుంటున్నానని, మా ఇంటికి నూరు గజాల దూరంలోని ఇంట్లో వారు ఉండేవారని తెలిసి ఖుషీ అయ్యే�
సినారె పాటోబయోగ్రఫీ ‘పాటలో ఏముంది, నా మాటలో ఏముంది’ వారి సినిమా పాట పుట్టుక నుంచి అనేక విషయాలు, విశేషాలను చర్చించింది. పుస్తకానికి పెట్టిన ఈ పేరు ఒక సినిమాపాటలోనిదే కావడం విశేషం. పాట వెనుక, పాట ముందు పెనవే�
‘ఎన్ని తెన్నుల కైతకన్నె విహరించినను/ పాటలోనే నాదు ప్రాణాలు గలవందు’ అంటారు మహాకవి డా॥ సి.నారాయణరెడ్డి పాట మీదున్న తన ప్రేమను వ్యక్తపరుస్తూ. ఆధునిక తెలుగు కవిత్వంలో సినారె విరాణ్మూర్తి, వైవిధ్య సంభరిత విన
రీసెంట్గా వచ్చిన పవన్కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా ఓ ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది. దానికి కారణం వీరమల్లు.. ఉన్నవాళ్లను కొట్టి, లేనివాళ్లకు పెట్టే రాబిన్హుడ్. కథాగమనంలో మొగల్ సింహాసనంపై ఉండే కో�
‘భలేమంచి చౌక బేరము..’ పాట వినని తెలుగువారు ఉండరు. మనందరికీ 1966లో ఎన్టీఆర్ నటించిన ‘శ్రీకృష్ణ తులాభారం’ సినిమాలోనిది అని మాత్రమే తెలుసు ఈ గీతం. అంతకుముందు 31 ఏండ్ల కిందటే ఓ కృష్ణతులాభారం వచ్చింది. అంటే 1935లో పు
‘ఎన్టీఆర్ యుగపురుషుడు. కారణజన్ముడు. అలాంటి వారు ఓ మహత్తర కార్యం కోసం దివి నుంచి భువికి వస్తారు. జీవితాన్ని సాఫల్యం చేసుకొని, కోట్ల మందికి ఆదర్శప్రాయులై మరలా దివికేగుతారు.
ప్రతిష్టాత్మక సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ మంగళవారంతో 60ఏళ్ల అద్భుత ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. సరిగ్గా అరవైఏళ్ల క్రితం, అంటే.. 1964 మే 21న సురేశ్ ప్రొడక్షన్స్ తొలి చిత్రం ‘రాముడు-భీముడు’ విడుదలైంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారకరామారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించాలని ప్రధాని మోదీని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఎంపీ నామనాగేశ్వరరావు కోరారు.
జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర క్రమంగా తగ్గుతున్నదని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. తమిళనాడు మాజీ గవర్నర్ పీఎస్ రామ్మోహన్ రచించిన ‘గవర్నర్పేట టు గవర్నర్స్ హౌజ్' పుస్తకాన్ని ఆదివారం హైదరా�
ఎన్టీయార్, ఎమ్జీయార్ లాంటి సూపర్స్టార్లు.. తమ సినిమాల ద్వారా జనానికి ఏదో ఒక మంచి చెప్పడానికి తాపత్రయపడేవారు. మరీ ముఖ్యంగా ఎమ్జీయార్ అయితే సిగరెట్ తాగే సీన్లలో నటించేవారు కాదు. తాను తాగితే, ప్రభావితమ�
Raghavendra Rao K | సినీ, రాజకీయ రంగంలో దివంగత లెజెండరీ నటులు నందమూరి తారకరామారావు (Sr NTR) చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ.. భారత ప్రభుత్వం ఆయన పేరు మీద 100 రూపాయల నాణాన్ని విడుదల చేసిందని తెలిసిందే. ఈ సందర్భంగా దర్శకేంద్రుడు
ప్రముఖ సినీనటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రూ.100 స్మారక నాణేన్ని సోమవారం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వి�
గతంలో జరిగిన నేరాల్లో నిందితులను పట్టించిన సందర్భాలను గుర్తు చేశారు. ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అతిక్రమిస్తే జరిమానాలు తప్పవని, కేసులు నమోదవుతాయని పేర్కొన్నారు.
జూన్ 4న సీఎం కేసీఆర్ నిర్మల్కు రానున్నారని, ఈ నేపథ్యంలో ఖానాపూర్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఎమ్మెల్యే రేఖానాయక్ పిలుపునిచ్చారు.
ఇటు చిత్ర పరిశ్రమ, అటు రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేసి ప్రజల హృదయాలలో నిలిచిపోయిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.