ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గిరిజన గ్రామాలకు కనీసం రోడ్డు సౌకర్యం కూడా ఉండేది కాదు. వాగులు, వంకలు ఉండడంతో బడికి వెళ్లని పిల్లలు చాలా మందే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి గిరిజన బిడ్డలకు అన్ని సౌకర్యాలు కల్ప�
జాతీయ జూనియర్ ఇంటర్నేషనల్ సిరీస్లో లోకేశ్, తన్వి విజేతలుగా నిలిచారు. హైదరాబాద్లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ వేదికగా జరిగిన ఈ టోర్నీ అండర్-19 బాలుర సింగిల్స్ ఫైనల్లో లోకేశ్ 13-21, 21-17, 21-11త
అంధులైన ఆటగాళ్ళు మనోధైర్యంతో అన్ని రంగాలలో రాణిస్తున్నారని స్పోర్ట్స్ అధారిటీ చైర్మన్ ఆంజనేయులు గౌడ్ అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రికెట్ అసోసియేషన్ బ్లైండ్ ఇన్ తెలంగ�
భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్రాత్మక విజ యం సాధించాడు. ప్రతిష్ఠాత్మక ఫిడే చెస్ ప్రపంచకప్ ఫైనల్లోకి దూసుకెళ్లి కొత్త చరిత్ర లిఖించాడు. రౌండ్ రౌండ్కు తన ఆటతీరుకు మరింత మెరుగులు అద్ద�
Prithvi Shaw | టీమ్ఇండియాలో అవకాశం దక్కించుకోలేక.. ఇంగ్లండ్ వన్డే కప్లో పాల్గొంటున్న యువ ఓపెనర్ పృథ్వీ షా మరోసారి వార్తల్లోకెక్కాడు. లండన్ వేదికగా ఇటీవల తన బ్యాటింగ్ విన్యాసాలతో ఆకట్టుకున్న పృథ్వీ.. తాజాగ�
Minister Jagadish Reddy | ప్రస్తుత సమాజంలో చిన్నారులకు కావాల్సిన అసలైన విద్య క్రీడలతోనే లభిస్తుందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. చిన్నారుల్లో క్రీడా స్ఫూర్తిని పెంచడమే లక్ష్యంగా సూర్యాపేట క్యాంపు �
ప్రొ పంజా లీగ్(ఆర్మ్ రెజ్లింగ్)లో కిరాక్ హైదరాబాద్ సిక్సర్తో దుమ్మురేపింది. బుధవారం జరిగిన లీగ్ పోరులో హైదరాబాద్ 16-12 తేడాతో రోహ్తక్ రౌడీస్పై అద్భుత విజయం సాధించింది.
భారత యువ క్రికెటర్ పృథ్వీషా మళ్లీ ఫామ్లోకి వచ్చాడు. వన్డే కప్లో భాగంగా సోమర్సెట్తో బుధవారం జరిగిన మ్యాచ్లో నార్తంప్టన్షైర్ తరఫున బరిలోకి దిగిన పృథ్వీ(153 బంతుల్లో 244, 28ఫోర్లు, 11సిక్స్లు) డబుల్ సెం�
Tanveer Sangha | భారత్ వేదికగా జరిగే ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నది. స్టార్ ఆల్రౌండర్ మార్కస్ స్టొయినిస్, స్పెషలిస్టు బ్యాటర్ మార్నస్ లబుషేన్ లాంటి వ�
రాష్ట్ర యువజన, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన శైలజ రామయ్యర్ను జాతీయ హ్యాండ్బాల్ అసోసియేషన్ ప్రధా న కార్యదర్శి జగన్మోహన్రావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సోమవారం సచివాలయంలో ఆమ
సర్కారు బడులకు మహర్దశ పట్టింది. ‘మన ఊరు.. మన బడి’ కింద రూ.వందలాది కోట్లు వెచ్చించి కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్న సర్కారు, మరో వైపు సాంకేతిక సొబగులు సమకూర్చుతోంది. ప్రతి స్కూళ్లో విద్యార్థులకు డి�
రాష్ర్టాన్ని దేశానికి దిక్సూచిగా మలిచి, క్రీడా విప్లవానికి సీఎం కేసీఆర్ బాటలు వేశారని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయగౌడ్ అన్నారు. నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆవరణలో ఆది�
కొస్టారికా ఫుట్బాలర్ జీసస్ అల్బర్టో లోపెజ్ ఒర్టిజ్ మృతి క్రీడాభిమానులను కలిచి వేసింది. కానస్ నదిలో సరదాగా ఈతకు వెళ్లిన జీసస్ అల్బర్టోను భారీ మొసలి బలి తీసుకుంది. మొసలి నుంచి తప్పించుకునేందుకు జ�