వన్డే ర్యాంకింగ్స్లో మన హైదరాబాదీ బౌలర్ సిరాజ్ మెరిశారు. శ్రీలంక, న్యూజిలాండ్ సిరీస్లలో అద్భుత ప్రదర్శనతో ఐసీసీలో నంబర్ 1 స్థానాన్ని అందుకున్నాడు. షమీ 11 వ ర్యాంకు పొందాడు.
Fastest Man On Hands | జియాన్ క్లార్క్..! ఈయన అమెరికాకు చెందిన అథ్లెట్..! పుట్టుకతోనే వికలాంగుడు..! రెండు కాళ్లు లేవు..! కావ్డల్ రిగ్రెసివ్ సిండ్రోమ్ అనే రుగ్మతవల్ల అతనికి వెన్నుపూస కింది భాగం ఎదగలేదు. అయినా అతను తాన�
Viral video | మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. మొదటి వన్డే మ్యాచ్లో భారత్ 12 పరుగుల తేడాతో
జమైకన్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ మోసపోయారు. ఆయన ఖాతాలో నుంచి దాదాపు 103 కోట్లు మాయమయ్యాయి. దీనిపై ఆయన న్యాయవాదులు కోర్టుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
Wrestlers strike | భారత రెజ్లింగ్ సమాఖ్య నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలువురు రెజ్లర్లు రోడ్డెక్కారు. జంతర్ మంతర్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
టీం ఇండియా అభిమానులకు గుడ్ న్యూస్. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ త్వరలో డిశ్చా్ర్జ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రమాదంలో పంత్ మోకాలి లిగమెంట్లు దె
Sarfaraz Khan | రంజీ ట్రోఫీలో అదరగొడ్తున్న సర్ఫరాజ్ ఖాన్ మరో సెంచరీ నమోదు చేశాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో 125 పరుగులు చేశాడు. ఈ సీజన్లో అతడికిది మూడో సెంచరీ కావడం విశేషం.
Cricket new record | సరస్వతి విద్యాలయం జట్టుకు చెందిన యశ్ చావ్డే చరిత్ర సృష్టించాడు. ఇంటర్ స్కూల్ పోటీల్లో 508 పరుగులు చేసి పరిమిత ఓవర్ల క్రికెట్లో 500 ప్లస్ రన్స్ చేసిన తొలి భారతీయుడిగా నిలిచాడు.
ODI Ranks | వన్డే ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ను ఐసీసీ ప్రకటించింది. విరాట్ కోహ్లీ 6 వ ర్యాంకు, రోహిత్ శర్మ 8 వ ర్యాంకు దక్కించుకున్నాడు. కాగా, టీ 20 లో సూర్యకుమార్ యాదవ్ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు.
Prithvi Shaw | రంజీ ట్రోఫీ ఎలైట్ మ్యాచ్లో పృథ్వీషా అదరగొట్టాడు. మూడు సెంచరీలతో 379 పరుగులు చేసి 33 ఏండ్ల నాటి రికార్డును బద్దలు కొట్టాడు. ప్రస్తుతం ముంబై జట్టు 3 వికెట్లకు 608 పరుగులు చేసింది.
Malaysia Open | ఇవాల్టి నుంచి ప్రారంభమైన మలేషియా ఓపెన్లో స్టార్ షటర్లు ఇద్దరు తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. సింగిల్స్లో హాన్ చేతిలో సైనా, కెంటా చేతిలో శ్రీకాంత్ ఓటమిపాలయ్యారు.
Ranji Trophy Record | రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ తన విజయాల పరంపర కొనసాగిస్తున్నది. రెండుసార్లు చాంపియన్ విదర్భపై మధ్యప్రదేశ్ గెలవగా.. ముంబై జట్టు ఈ సీజన్లో తొలి డ్రా నమోదు చేసుకున్నది.
Sanjita Chanu @ dope test | రెండుసార్లు కామన్వెల్త్ గేమ్స్ గోల్డ్ మెడల్స్ సాధించిన సంజితా చాను డోపీగా తేలింది. ఇటీవల గాంధీనగర్లో ముగిసిన జాతీయ క్రీడల సందర్భంగా ఆమె నమూనాలను సేకరించి పరీక్షకు పంపగా.. ఆమె నిషేధిత డ్�