ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్ను ఆసీస్ 3-2తో కైవసం చేసుకుంది. ఆదివారం బ్రిస్టోల్లోని కౌంటీ గ్రౌండ్ వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియా.. 49 పరుగుల తేడా (డక్వర్త్లూయిస
దేశవాళీ ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీని మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని ఇండియా ‘ఏ’ దక్కించుకుంది. ఆట ఆఖరి రోజు 350 పరుగుల ఛేదనలో ఇండియా ‘సీ’.. 217 పరుగులకు కుప్పకూలడంతో అగర్వాల్ సేన 132 పరుగుల తేడాతో విజయం సాధిం�
శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య గాలె వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. లంకేయులను 305 పరుగులకు ఆలౌట్ చేసిన కివీస్.. మొదటి ఇన్నింగ్స్లో 340 పరుగులకు ఆలౌట్ అయింది.
భారత యువ టెన్నిస్ ప్లేయర్ సుమిత్ నాగల్ దేశం కోసం (డేవిస్ కప్లో) ఆడేందుకు భారీగా నగదు డిమాండ్ చేశాడని ఆలిండియా టెన్నిస్ సమాఖ్య (ఐటా) సంచలన ఆరోపణలు చేసింది.
సీజన్ ఆఖరి గ్రాండ్స్లామ్ అయిన యూఎస్ ఓపెన్లో ఐదో రోజు సంచలన ఫలితాలు వెలువడ్డాయి. టైటిల్ ఫేవరేట్లలో ఒకడిగా ఉన్న టాప్ సీడ్ కార్లొస్ అల్కారజ్కు రెండో రౌండ్లోనే షాక్ తగిలింది.
కెరీర్లో 25వ గ్రాండ్స్లామ్ రేసులో ఉన్న దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ నొవాక్ జొకోవిచ్ యూఎస్ ఓపెన్లో మూడో రౌండ్కు చేరాడు. న్యూయార్క్లోని ఆర్ధర్ ఆషే స్టేడియం వేదికగా జరిగిన పురుషుల సింగిల్స్ రెండో �