న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టు వరుస విజయాలతో టెస్టు సిరీస్ను 2-0తో సొంతం చేసుకుంది. వెల్లింగ్టన్ వేదికగా ఆదివారం ముగిసిన రెండో టెస్టులో బెన్ స్టోక్స్ సేన 323 పరుగుల భారీ తేడాతో వి�
డ్రాల పర్వం కొనసాగుతున్న ప్రపంచ చెస్ చాంపియన్షిప్లో శనివారం పదో గేమ్లో సైతం అదే ఫలి తం నమోదైంది. గుకేశ్, లిరెన్ మధ్య జరిగిన పదో గేమ్ కూడా డ్రా గా ముగిసింది. ఈ టోర్నీలో ఇది ఎనిమిదో డ్రా కాగా వరుసగా ఏడ
తిష్ఠాత్మక ప్రపంచ చెస్ చాంపియన్షిప్లో డ్రాల పరంపర కొనసాగుతున్నది. గురువారం డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్, దొమ్మరాజు గుకేశ్ మధ్య జరిగిన తొమ్మిదో రౌండ్ పోరు డ్రాగా ముగిసింది.
PM's XI vs IND | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్కు ముందు ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్స్ XI జట్టుతో జరిగిన వామప్ మ్యాచ్లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
IPL 2025 auction | భారత స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కోసం ఐపీఎల్ 2025 వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ భారీగా వెచ్చించింది. ఏకంగా రూ.10.75 కోట్లకు భువీని కొనుగోలు చేసింది. ఆ మేరకు భువనేశ్వర్ కుమార్ ఒప్పంద �
ప్రపంచంలో ఏ పిచ్పై అయినా పరుగుల వరద పారించగల సామర్థ్యం ఉన్న బ్యాటర్లు.. బంతిని అందుకుంటే పిచ్తో సంబంధం లేకుండా రాకెట్ వేగానికి తోడు బాల్ను రెండు వైపులా స్వింగ్ చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు త
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల కేంద్రంలో నిర్వహించిన అండర్ 17, అండర్ 19 బాల, బాలికల 68వ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి సెపక్తప్రా పోటీలు ఆదివారం ముగిశాయి.
Mohammad Shami | ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత క్రికెట్ జట్టుకు ఒక శుభవార్త అందింది. స్టార్ పేసర్ మహమ్మద్ షమీ మైదానంలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. చీలమండ గాయంతో దాదాపు ఏడాదిగా జట్టు�
ఇటీవలి కాలంలో వరుస వైఫల్యాలతో పాటు జట్టులో విభేదాలతో ఇంటా బయటా తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్న పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఆత్మవిశ్వాసాన్ని పెంచే సిరీస్ విజయం దక్కింది.