గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి గ్రామానికో క్రీడాప్రాంగణాన్ని ఏర్పాటు చేసింది. అందులో ఆడుకునేందుకు వీలుగా స్పోర్ట్స్ కిట్లనూ అందజేసింది. ఈ విధంగా జిల్
గ్రామీణ ప్రాంత యువత క్రీడల్లో రాణించాలన్న ఉద్ధేశ్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామ గ్రామాన క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసింది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో నేడు అవి అలంకార ప్రాయంగా మారి కంప చెట్లు, పి�
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్ఆర్ఈజీఎస్) లక్ష్యానికి కేంద్ర సర్కారు గండికొడుతున్నది. కూలీలకు పని కల్పించడం, నిరుపేదల కడుపు నింపేందుకు ఉద్దేశించిన ఉపాధి లక్ష్యానికి తూట్లు పొడుస�
ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహించాలని, యువతకు ఆటలపై ఆసక్తి కల్పించాలనే గొప్ప ఉద్దేశంతో గత కేసీఆర్ ప్రభుత్వం ఊరూరా క్రీడా ప్రాంగణాలతోపాటు వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసింది.
MLA Mallareddy | యువతకు అందుబాటులో క్రీడా మైదానం ఉండాలని బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్టేడియాన్ని నిర్మించాం. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వంలో అది కబ్జాకు గురవుతున్నదని ఎమ్మెల్యే మల్లారెడ్డి (MLA Mallareddy)అన్నారు.
ఆరోగ్యమైన సమాజం కేవలం క్రీడలతోనే సాధ్యమని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. విద్యార్థి దశ నుంచే క్రీడలు ఆడితే శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారవుతారన్నారు.
క్రీడా ప్రాంగణాల నిర్వహణ లోపం క్రీడాకారులకు శాపంగా మారుతున్నది. గ్రామీణ క్రీడాకారులకు అంతర్జాతీ యస్థాయి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశం తో సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన క్రీడా మైదానాలు అసోసియేషన్, �
పిల్లల్లో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు బల్దియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మర్ కోచింగ్ క్యాంపులు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. గ్రేటర్వ్యాప్తంగా వివిధ క్రీడా మైదానాల్లో మే 31 వరకు
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అధునాతన సౌకర్యాలతో మల్టిపర్పస్ ఇండోర్ స్టేడియం అందుబాటులోకి వచ్చింది. శనివారం క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ స్టేడియాన్ని ప్రారంభించారు. ప్రధాన స్టేడియం ఆవరణలో రూ.9.10 క�
ప్రభుత్వం మంజూరు చేసిన 33 కేసీఆర్ స్పోర్ట్స్ కిట్లు మండలానికి చేరుకున్నాయి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే గ్రామ పంచాయతీలకు పంపిణీ చేస్తాం. గ్రామీణ క్రీడాకారులకు అవసరమైన పరికరాలను అందించడం వల్ల వారిల�
స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో ఆసువులు బాసిన తమవారి త్యాగం వృథా కాలేదని.. ఉద్యమ నేత సీఎం కేసీఆర్ అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తూ రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్�
ఉమ్మడి పాలనలో సత్తుపల్లి పట్టణం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా సమస్యలు తాండవించేవి.. కానీ గడిచిన తొమ్మిదేళ్లలో పట్టణం తిరుగులేని ప్రగతిని సాధించింది..
పల్లెల్లో క్రీడా సంబురం మొదలైంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఆటగాళ్ల ప్రతిభను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘సీఎం కప్-2023’ సోమవారం ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా పండుగ వాతావరణంల�
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు తగిన ప్రాధాన్యం ఇస్తుందని సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 17వేలకు పైగా క్రీడా ప్రాంగణాలు, నియోజకవర్గానికో స్టేడియం నిర్మించినట్లు పేర్కొన్�