గ్రామాల సమగ్ర అభివృద్ధే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. గురువారం బొంరాస్పేట మండలం లోని నాగిరెడ్డిపల్లి నుంచి కొత్తూరు మీదుగా దేవనూరు వరకు రూ.3.10 కోట్లతో �
క్రీడలను మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ప్రతిభ కల్గిన ప్లేయర్లను ప్రోత్సహించేందుకు పక్కా ప్రణాళికను ఎంచుకుంది.
పల్లెపల్లెకు క్రీడాప్రాంగణం ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గతంలో గ్రామాల్లో సరైన వసతులు లేకపోవడంతో అనేక మంది క్రీడాకారులు ఇబ్బందులు పడేవారు. వివిధ క్రీడలపై ఆసక్తి ఉన్న క్రీడాకారులు వె�
గ్రామీణ క్రీడా ప్రాంగణాలకు స్థలాలు అప్పగించాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. గురువారం కలెక్టరేట్ నుంచి ఆయా మండలాల అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.
ఖమ్మం నగరంలోని ప్రతి డివిజన్లో మూడు క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతిలో భాగంగా గురువారం నగరంలోని పలు డివిజన్లలో బైక్పై విస్త
నిర్మల్, జూన్ 9 : తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పట్టం కడుతుందని, క్రీడల ఆవశ్యకతను వివరిస్తూ ప్రతి పల్లెల్లోనూ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తోందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లాలో
18 వరకు 15 రోజులు నిర్వహణ మండలాల్లో క్రీడా ప్రాంగణాలు పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యం మండలం, వార్డుకో ప్రత్యేకాధికారి ప్రజలు, నాయకుల భాగస్వామ్యం ఉత్తమ సేవకులందించిన వారికి చివరిరోజు గుర్తింపు, సన్మానం హ�
ప్రతి వార్డులో రూ.4.50లక్షలతో ఏర్పాటు వచ్చేనెల 2న ప్రాంగణాలు ప్రారంభం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి మక్తల్ టౌన్, మే 28 : తెలంగాణ క్రీడా ప్రాంగణాలను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ర
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్టణాల్లో 5 వేల క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కోసం స్థలాల సేకరణ చేపట్టాలని శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.