తెలంగాణ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో విజయవంతంగా ముగిశాయి. రెండు రోజులపాటు జరిగిన ఈ పోటీల్లో 33 జిల్లాల నుంచి 1811 మంది క్రీడాకార�
విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని మల్టీజోన్ -1 ఐజీపీ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ ఒలింపియా స్కూల్లో అంతర్ జిల్లా ఖోఖో క్రీడాపోటీలను శనివారం ఆయన ప్రారంభించారు. వ�
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కోదాడ కోర్టు ప్రాంగణంలో నిర్వహిస్తున్న బార్ అసోసియేషన్ క్రీడా పోటీలను సీనియర్ సివిల్ జడ్జి కె.సురేష్, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఉమర్ శుక్రవారం ప్రారంభిం
SP Sangram Singh Patil | చదువుతో పాటు క్రీడలు విద్యార్థుల మానసిక, శారీరక వికాసానికి ఎంతగానో దోహదపడతాయని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్అన్నారు.
జీఎంఆర్ స్పోర్ట్స్ సికింద్రాబాద్ క్లబ్ యూత్ ఓపెన్ రెగట్టా చాంపియన్షిప్ సోమవారం హుస్సేన్ సాగర్లో మొదలైంది. వారం రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 113 మంది సెయిలర్లు బరిలో నిలిచారు.
తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 2026- 27 విద్యా సంవత్సరానికి వాలీబాల్ అకాడమీల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి శుక్రవారం ఒక ప్రకట
విద్యతో పాటు క్రీడాల్లోనూ విద్యార్థులను ప్రోత్సహించాలని, ఆదిశగా ఎంజీయూలో క్రీడా మైదానాలు అందుబాటులో ఉంచినట్లు ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొ.కొప్పుల అంజిరెడ్డి తెలిపారు. ఎంజీయూ ఆర్ట్స్ బ్లాక్ సమావేశ మంద�
యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు చుంచుపల్లి మండలం ఎన్కే నగర్ (బాదావత్ తండా)లో గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్..
క్రీడలతో పాటు విద్యలోనూ ప్రతిభ కనబరిస్తే భవిష్యత్ మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని హనుమకొండ జిల్లా యువజన క్రీడా అధికారి కొత్త ప్రశాంత్ అన్నారు. హనుమకొండ స్పోర్ట్స్ స్కూల్లో నాలుగో తరగతి పూర్తి
క్రీడలు మానసికోల్లాసం కలిగిస్తాయని, కనీసం రోజూ గంట సమయమైనా కేటాయించాలని టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ జనార్దన్రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్రెడ్డి అన్నారు. బీబీపేట మండలంలోని జనగామ మ�