ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్పోర్ట్స్ కల్చరల్ మీట్-2026 శనివారం ఎల్బీ స్టేడియంలో ప్రారంభమైంది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్లతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ర�
Telangana Assembly | ‘శాసససభ్యుల క్రీడా పోటీలకు బీఆర్ఎస్ దూరంగా ఉంటుంది..మా పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలెవరూ పాల్గొనరు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ప్రజాసమస్యలను పక్కనబెట్టి చట
KPR Tournament | గెలుపు ఒక్కటే లక్ష్యం కాకూడదు. గెలిచే ధైర్యం, ఓడినప్పుడు మళ్లీ లేచి నిలబడే పట్టుదలే నిజమైన విజయమని గుర్తుంచుకోవాలన్నారు తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి. ఈ టోర్నమెంట్ యువ
రాష్ట్ర వార్షిక బడ్జెట్లో క్రీడలకు తగిన ప్రాధాన్యం దక్కింది. శుక్రవారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో క్రీడలకు రూ.646 కోట్లు కేటాయిస్తున్నట్ల
MLA Srinivas Reddy | క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు నాయకత్వ లక్షణాలు , క్రమశిక్షణ, సమయపాలన, సహనశక్తి వంటి విలువలు పెరుగుతాయని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
టీ20 ప్రపంచకప్లో మాజీ చాంపియన్ వెస్టిండీస్ అదిరిపోయే బోణీ కొట్టింది. చారిత్రక ఈడెన్గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో విండీస్ 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. షిమ్రాన్ హెట్మైర్ ధనాధన్ అర�
క్రీడలతో విద్యార్థుల్లో స్నేహభావం పెంపొందుతుందని, క్రీడలు ఆడడం వల్ల శారీరక మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని తహసల్దార్ వహిదొద్దీన్ అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో సో�
Sports Budjet : వార్షిక బడ్జెట్లో క్రీడా రంగానికి ఊతమిస్తూనే.. కీలకమైన వాటికి నిధులు తగ్గించింది కేంద్రం. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) బడ్జెట్లో క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకంటున్నామని చెబుతూ క్ర�
ఆటలతో ఆరోగ్యంతో పాటు ఐకమత్యం బలపడుతుందని వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. సోమవారం కారేపల్లి మండల పరిధిలోని తోడితలగూడెం సర్పంచ్ బానోత్ ప్రియాంక కుమార్ ఆధ్వర్యంలో..
Sports | గ్రామాల్లో ఎంతోమంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని వారి ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి క్రీడోత్సవాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు రాయపోల్ మండల విద్యాధికారి రాజగోపాల్ రెడ్డి.
కమ్మర్పల్లిలో మూడు రోజులపాటు నిర్వహించిన ఎస్జీఎఫ్ అండర్-17 రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలు శుక్రవారం ముగిశాయి. ఈ పోటీల్లో పాత పది జిల్లాల క్రీడాకారులు పాల్గొనగా నిజామాబాద్ జిల్లా బాలికలు, బాలుర �
క్రీడలతో మానసిక, శారీరక ఉల్లాసంతో పాటు ఉజ్వలమైన భవిష్యత్ ఉంటుందని వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి అన్నారు. స్థానిక కేరళ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్-2026కు ముఖ్య అతిథిగ�
MLA Rama Rao Patel | క్రీడలు మానవ జీవితానికి శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతాయని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పేర్కొన్నారు.