యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు చుంచుపల్లి మండలం ఎన్కే నగర్ (బాదావత్ తండా)లో గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్..
క్రీడలతో పాటు విద్యలోనూ ప్రతిభ కనబరిస్తే భవిష్యత్ మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని హనుమకొండ జిల్లా యువజన క్రీడా అధికారి కొత్త ప్రశాంత్ అన్నారు. హనుమకొండ స్పోర్ట్స్ స్కూల్లో నాలుగో తరగతి పూర్తి
క్రీడలు మానసికోల్లాసం కలిగిస్తాయని, కనీసం రోజూ గంట సమయమైనా కేటాయించాలని టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ జనార్దన్రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్రెడ్డి అన్నారు. బీబీపేట మండలంలోని జనగామ మ�
క్రీడల్లో గెలుపోటములు సహజమని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. తాండూర్ మండలంలోని బోయపల్లి గ్రామపంచాయతీ పరిధిలో మాసాడి సాయిచరణ్ ఆధ్వర్యంలో తన తాత మాసాడి రామయ్య స్మారక క్రికెట్ పోటీలను ఆదివారం నిర్
MLA Kotha Prabhakar Reddy | యువతలో ఉన్న అపార శక్తి, ప్రతిభ సరైన దిశలో వెలుగొందాలంటే క్రీడాస్ఫూర్తి అత్యంత కీలకమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడతాయని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. శనివారం ప్రగతి మైదానంలో గాయత్రి క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ..
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్పోర్ట్స్ కల్చరల్ మీట్-2026 శనివారం ఎల్బీ స్టేడియంలో ప్రారంభమైంది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్లతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ర�
Telangana Assembly | ‘శాసససభ్యుల క్రీడా పోటీలకు బీఆర్ఎస్ దూరంగా ఉంటుంది..మా పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలెవరూ పాల్గొనరు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ప్రజాసమస్యలను పక్కనబెట్టి చట
KPR Tournament | గెలుపు ఒక్కటే లక్ష్యం కాకూడదు. గెలిచే ధైర్యం, ఓడినప్పుడు మళ్లీ లేచి నిలబడే పట్టుదలే నిజమైన విజయమని గుర్తుంచుకోవాలన్నారు తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి. ఈ టోర్నమెంట్ యువ
రాష్ట్ర వార్షిక బడ్జెట్లో క్రీడలకు తగిన ప్రాధాన్యం దక్కింది. శుక్రవారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో క్రీడలకు రూ.646 కోట్లు కేటాయిస్తున్నట్ల
MLA Srinivas Reddy | క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు నాయకత్వ లక్షణాలు , క్రమశిక్షణ, సమయపాలన, సహనశక్తి వంటి విలువలు పెరుగుతాయని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
టీ20 ప్రపంచకప్లో మాజీ చాంపియన్ వెస్టిండీస్ అదిరిపోయే బోణీ కొట్టింది. చారిత్రక ఈడెన్గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో విండీస్ 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. షిమ్రాన్ హెట్మైర్ ధనాధన్ అర�