టీ20 ప్రపంచకప్లో మాజీ చాంపియన్ వెస్టిండీస్ అదిరిపోయే బోణీ కొట్టింది. చారిత్రక ఈడెన్గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో విండీస్ 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. షిమ్రాన్ హెట్మైర్ ధనాధన్ అర�
క్రీడలతో విద్యార్థుల్లో స్నేహభావం పెంపొందుతుందని, క్రీడలు ఆడడం వల్ల శారీరక మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని తహసల్దార్ వహిదొద్దీన్ అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో సో�
Sports Budjet : వార్షిక బడ్జెట్లో క్రీడా రంగానికి ఊతమిస్తూనే.. కీలకమైన వాటికి నిధులు తగ్గించింది కేంద్రం. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) బడ్జెట్లో క్రీడల అభివృద్ధికి చర్యలు తీసుకంటున్నామని చెబుతూ క్ర�
ఆటలతో ఆరోగ్యంతో పాటు ఐకమత్యం బలపడుతుందని వైరా మాజీ ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. సోమవారం కారేపల్లి మండల పరిధిలోని తోడితలగూడెం సర్పంచ్ బానోత్ ప్రియాంక కుమార్ ఆధ్వర్యంలో..
Sports | గ్రామాల్లో ఎంతోమంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని వారి ప్రతిభను వెలికి తీసేందుకు ఇలాంటి క్రీడోత్సవాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు రాయపోల్ మండల విద్యాధికారి రాజగోపాల్ రెడ్డి.
కమ్మర్పల్లిలో మూడు రోజులపాటు నిర్వహించిన ఎస్జీఎఫ్ అండర్-17 రాష్ట్రస్థాయి సాఫ్ట్బాల్ పోటీలు శుక్రవారం ముగిశాయి. ఈ పోటీల్లో పాత పది జిల్లాల క్రీడాకారులు పాల్గొనగా నిజామాబాద్ జిల్లా బాలికలు, బాలుర �
క్రీడలతో మానసిక, శారీరక ఉల్లాసంతో పాటు ఉజ్వలమైన భవిష్యత్ ఉంటుందని వీణవంక ఎస్సై ఆవుల తిరుపతి అన్నారు. స్థానిక కేరళ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్-2026కు ముఖ్య అతిథిగ�
MLA Rama Rao Patel | క్రీడలు మానవ జీవితానికి శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతాయని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పేర్కొన్నారు.
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) వరుస విజయాలతో దుమ్మురేపుతున్నది. ఎదురైన ప్రత్యర్థినల్లా ఓడిస్తూ టాప్గేర్లో దూసుకెళుతున్నది. శనివారం జరిగిన మ్యాచ్లో ఆ�
క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ అన్నారు. జమ్మికుంట మండలంలోని ధర్మారం గ్రామంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన వీణవంక జట్టును సీఐ లక్ష్మీనారాయణ, ఎ�
Sports | కుభీర్ మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో శనివారం సీఎం కప్ క్లస్టర్ స్థాయి 2వ అడిషన్ వాలీబాల్, కబడ్డీ, ఖోఖో క్రీడల పోటీలను ఎంపీడీవో గంగా సాగర్ రెడ్డి ప్రారంభించారు.
Chairman Kotnaka | క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని, గ్రామీణ యువత ప్రతిభ చాటేందుకు క్రీడలు దోహదం చేస్తాయని తెలంగాణ గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి అన్నారు.