SP Sangram Singh Patil | చదువుతో పాటు క్రీడలు విద్యార్థుల మానసిక, శారీరక వికాసానికి ఎంతగానో దోహదపడతాయని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్అన్నారు.
జీఎంఆర్ స్పోర్ట్స్ సికింద్రాబాద్ క్లబ్ యూత్ ఓపెన్ రెగట్టా చాంపియన్షిప్ సోమవారం హుస్సేన్ సాగర్లో మొదలైంది. వారం రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో 113 మంది సెయిలర్లు బరిలో నిలిచారు.
తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో 2026- 27 విద్యా సంవత్సరానికి వాలీబాల్ అకాడమీల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం విద్యార్థులను ఎంపిక చేయనున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి శుక్రవారం ఒక ప్రకట
విద్యతో పాటు క్రీడాల్లోనూ విద్యార్థులను ప్రోత్సహించాలని, ఆదిశగా ఎంజీయూలో క్రీడా మైదానాలు అందుబాటులో ఉంచినట్లు ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొ.కొప్పుల అంజిరెడ్డి తెలిపారు. ఎంజీయూ ఆర్ట్స్ బ్లాక్ సమావేశ మంద�
యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు చుంచుపల్లి మండలం ఎన్కే నగర్ (బాదావత్ తండా)లో గురువారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్..
క్రీడలతో పాటు విద్యలోనూ ప్రతిభ కనబరిస్తే భవిష్యత్ మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటుందని హనుమకొండ జిల్లా యువజన క్రీడా అధికారి కొత్త ప్రశాంత్ అన్నారు. హనుమకొండ స్పోర్ట్స్ స్కూల్లో నాలుగో తరగతి పూర్తి
క్రీడలు మానసికోల్లాసం కలిగిస్తాయని, కనీసం రోజూ గంట సమయమైనా కేటాయించాలని టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ జనార్దన్రెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్రెడ్డి అన్నారు. బీబీపేట మండలంలోని జనగామ మ�
క్రీడల్లో గెలుపోటములు సహజమని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. తాండూర్ మండలంలోని బోయపల్లి గ్రామపంచాయతీ పరిధిలో మాసాడి సాయిచరణ్ ఆధ్వర్యంలో తన తాత మాసాడి రామయ్య స్మారక క్రికెట్ పోటీలను ఆదివారం నిర్
MLA Kotha Prabhakar Reddy | యువతలో ఉన్న అపార శక్తి, ప్రతిభ సరైన దిశలో వెలుగొందాలంటే క్రీడాస్ఫూర్తి అత్యంత కీలకమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహద పడతాయని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. శనివారం ప్రగతి మైదానంలో గాయత్రి క్రికెట్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ..
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్పోర్ట్స్ కల్చరల్ మీట్-2026 శనివారం ఎల్బీ స్టేడియంలో ప్రారంభమైంది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్లతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ర�
Telangana Assembly | ‘శాసససభ్యుల క్రీడా పోటీలకు బీఆర్ఎస్ దూరంగా ఉంటుంది..మా పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలెవరూ పాల్గొనరు’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ప్రజాసమస్యలను పక్కనబెట్టి చట