క్రీడలు విద్యార్థులకు చాలా అవసరమని ప్రతి జాతీయ స్థాయి క్రీడాకారుడు ఈ దశ నుండే ఎదుగుతారని క్రీడలకు ప్రభుత్వం ప్రాముఖ్యతని ఇస్తుందని ఎస్జిఎఫ్ అధ్యక్షుడు, హనుమకొండ ఇంఛార్జి డీఈవో, అడిషనల్ కలెక్టర్ వెం
ఆస్ట్రేలియా పర్యటనలో భారత్కు చేదు అనుభవం. చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ విజయం తర్వాత తొలిసారి వన్డే సిరీస్ ఆడుతున్న టీమ్ఇండియా అభిమానుల అంచనాలు అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. గురువారం జరిగిన రెండో వన్డ
Students | చదువుతోపాటు విద్యార్థులకు క్రీడలు ఎంతో ముఖ్యమని ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడల్లో ముందుండాలని సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు.
పాఠశాల స్థాయి నుండే బాలికలు క్రీడలపై మక్కువ పెంచుకుని పోటీల్లో రాణించాలని భద్రాచలం గిరిజన శాఖ ఏసీఎంఓ రమేశ్ అన్నారు. శనివారం ఇల్లెందు మండలం బొజ్జయిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో రెండో రోజు జరుగుతున్న ఇల్�
JNS | ఈనెల 16 నుంచి 18 వరకు హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో 5వ ఓపెన్ నేషనల్ అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్లు, పాల్గొనే క్రీడాకారులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల (బీపీఈడీ, డీపీఈడీ) పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపా�
మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్ కీలక పోరు సిద్ధమైంది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో టీమ్ఇండియా తలపడనుంది. తమ తొలి మ్యాచ్లో శ్రీలంకను చిత్తుచేసిన భారత్ మెండైన ఆత్మవిశ్వాసంతో ఉంటే..బంగ్లాదే
ప్రతిష్టాత్మక ప్రపంచ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో భారత స్టార్ లిఫ్టర్ మీరాబాయి చాను వెండి వెలుగులు విరజిమ్మింది. శుక్రవారం జరిగిన మహిళల 48కిలో విభాగంలో బరిలోకి దిగిన మీరాబాయి అంచనాలకు అనుగుణం�
ఆసియాకప్లో పాకిస్థాన్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన సూపర్-4 పోరులో పాక్ 11 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై ఉత్కంఠ విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యఛేదనలో బంగ్లా 20 ఓవర్లలో 124/9 �
హనుమకొండ మలేషియాలో ఈనెల 18 నుంచి 20 వరకు జరిగే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సులో పాల్గొని హనుమకొండకు తిరిగివచ్చిన సందర్భంగా జిల్లా క్రీడాభివృద్ధి అధికారి గుగులోతు అశోక్కుమార్ను కోచ్లు ఘనంగా సన్మాని�
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవంలో భాగంగా శ�
క్రీడలు మానసిక ప్రశాంతతకు, శారీర దారుఢ్యానికి దోహద పడతాయని, పాఠశాల స్థాయిలోనే క్రీడలను అలవర్చుకోవాలని నల్లగొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముస్తాక్ అహ్మద్ అన్నారు.