Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల (బీపీఈడీ, డీపీఈడీ) పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపా�
మహిళల వన్డే ప్రపంచకప్లో భారత్ కీలక పోరు సిద్ధమైంది. ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో టీమ్ఇండియా తలపడనుంది. తమ తొలి మ్యాచ్లో శ్రీలంకను చిత్తుచేసిన భారత్ మెండైన ఆత్మవిశ్వాసంతో ఉంటే..బంగ్లాదే
ప్రతిష్టాత్మక ప్రపంచ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో భారత స్టార్ లిఫ్టర్ మీరాబాయి చాను వెండి వెలుగులు విరజిమ్మింది. శుక్రవారం జరిగిన మహిళల 48కిలో విభాగంలో బరిలోకి దిగిన మీరాబాయి అంచనాలకు అనుగుణం�
ఆసియాకప్లో పాకిస్థాన్ ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన సూపర్-4 పోరులో పాక్ 11 పరుగుల తేడాతో బంగ్లాదేశ్పై ఉత్కంఠ విజయం సాధించింది. పాక్ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యఛేదనలో బంగ్లా 20 ఓవర్లలో 124/9 �
హనుమకొండ మలేషియాలో ఈనెల 18 నుంచి 20 వరకు జరిగే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సులో పాల్గొని హనుమకొండకు తిరిగివచ్చిన సందర్భంగా జిల్లా క్రీడాభివృద్ధి అధికారి గుగులోతు అశోక్కుమార్ను కోచ్లు ఘనంగా సన్మాని�
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియంలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవంలో భాగంగా శ�
క్రీడలు మానసిక ప్రశాంతతకు, శారీర దారుఢ్యానికి దోహద పడతాయని, పాఠశాల స్థాయిలోనే క్రీడలను అలవర్చుకోవాలని నల్లగొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముస్తాక్ అహ్మద్ అన్నారు.
MLA Naini Rajender reddy | సమిష్టి కృషితో అథ్లెటిక్స్ పోటీలను విజయవంతం చేసేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేయాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సాంగపాణి తెలిపార�
క్రీడల వల్ల క్రమశిక్షణ పెరుగుతుందని, మానసిక, శారీరక ఉల్లాసం కలుగుతుందని సెస్ డైరెక్టర్ ఆకుల గంగారాం అన్నారు. రుద్రంగి మండలంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆటల పోటీ
MEO Kanakaraju | విద్యార్థులకు విద్యతోపాటు క్రీడలు ఎంతో ముఖ్యమన్నారు దౌల్తాబాద్ మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు. విద్యలో ఏవిధంగా అయితే రాణిస్తారో ఆటల్లో కూడా మంచి ప్రతిభ చూపాలని.. ఆటలు విద్యార్థులకు మానసిక ఉల్ల�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక దుబ్బ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో ఆదివారం 6వ జిల్లాస్థాయి యోగా, ఆసన, క్రీడల పోటీలను జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమా