వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడకు చెందిన పారా అథ్లెట్, అర్జున అవార్డు గ్రహీత జివాంజీ దీప్తి శుక్రవారం భారత్ యూత్ అవార్డు అందుకుంది. భారత్ గౌరవ్ అవార్డు ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరి�
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని భూపతిపూర్ గ్రామంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో బుధవారం జిల్లా స్థాయి అండర్-14, అండర్-19 క్రీడా పోటీలను నిర్వహించారు.
Sports | రాయపోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంతో మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని.. వారికి మరిత ప్రోత్సాహం అందించే విధంగా కృషి చేస్తామని పూర్వ విద్యార్థి, జాతీయ వాలీబాల్ మాజీ క్రీడాకారుడు యూ స్వామి �
MLA Sanjay Kumar | క్రీడాకారులు ఒలింపిక్స్లో పతకాలు సాధించి రాష్ట్రానికి, దేశానికి గొప్ప పేరు తెచ్చే విధంగా లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.
క్రీడలు విద్యార్థులకు చాలా అవసరమని ప్రతి జాతీయ స్థాయి క్రీడాకారుడు ఈ దశ నుండే ఎదుగుతారని క్రీడలకు ప్రభుత్వం ప్రాముఖ్యతని ఇస్తుందని ఎస్జిఎఫ్ అధ్యక్షుడు, హనుమకొండ ఇంఛార్జి డీఈవో, అడిషనల్ కలెక్టర్ వెం
ఆస్ట్రేలియా పర్యటనలో భారత్కు చేదు అనుభవం. చాంపియన్స్ ట్రోఫీ టైటిల్ విజయం తర్వాత తొలిసారి వన్డే సిరీస్ ఆడుతున్న టీమ్ఇండియా అభిమానుల అంచనాలు అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. గురువారం జరిగిన రెండో వన్డ
Students | చదువుతోపాటు విద్యార్థులకు క్రీడలు ఎంతో ముఖ్యమని ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడల్లో ముందుండాలని సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు.
పాఠశాల స్థాయి నుండే బాలికలు క్రీడలపై మక్కువ పెంచుకుని పోటీల్లో రాణించాలని భద్రాచలం గిరిజన శాఖ ఏసీఎంఓ రమేశ్ అన్నారు. శనివారం ఇల్లెందు మండలం బొజ్జయిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో రెండో రోజు జరుగుతున్న ఇల్�
JNS | ఈనెల 16 నుంచి 18 వరకు హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో 5వ ఓపెన్ నేషనల్ అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్లు, పాల్గొనే క్రీడాకారులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల (బీపీఈడీ, డీపీఈడీ) పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపా�