ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని, ప్రజాక్షేత్రంలోకి తిరిగి రావాలని భువనగిరి శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు జనగాం మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షురాలు బొ�
Special Prayers | భారత సేనలు విజయం సాధించాలని, సరిహద్దుల ప్రజలు సురక్షితంగా ఉండాలని కోరుతూ అప్పాజీపల్లి లోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Indian Army | భారత సైన్యానికి మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి దంపతుల 25వ పెళ్లిరోజు సందర్భంగా బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణంలోని సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
‘యేసయ్యా.. మీ త్యాగం అజరామరం.. మీ మార్గం అనుసరణీయం..’ అంటూ క్రైస్తవ బోధకులు క్రీస్తు త్యాగాలను విశ్వాసులకు బోధించారు. మనుషులు చేసిన పాపాలకు బలిగా తన ప్రాణాన్ని అర్పించి సిలువ మరణం పొందిన రోజుగా క్రైస్తవ భక�
Ramzan | గ్రామాల్లో ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా నూతన వస్త్రాలు ధరించి.. గ్రామాల్లో ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
దర్గాలో ప్రత్యేక ప్రార్థనల కోసం వచ్చిన ఇద్దరు యువకులు చెరువులో నీట మునిగి మృతి చెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని మంచిప్ప గ్రామంలో ఆదివారం చోటుచేసుకున్నది. మోపాల్ ఎస్సై యాదిగిరి గౌడ్
రంజాన్ మాసం చివరి రోజు గురువారం ఈద్-ఉల్-ఫితర్ వేడుకలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈద్ ఉల్ ఫిత్న్రు ముస్లింలు గురువారం భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. కొత్త వస్ర్తాలు ధరించి ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. షీర్ఖుర్మాతోపాటు పలు వంటకాలను కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగ�
నెల రోజులుగా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు గురువారం రంజాన్ వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. ‘ఈద్ ఉల్ ఫితర్'ను పురస్కరించుకొని ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఈద్గా, మసీద్ల �
జిల్లావ్యాప్తంగా క్రైస్తవులు శుక్రవారం భక్తి శ్రద్ధలతో గుడ్ ‘ఫ్రై డే’ నిర్వహించుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ చర్చిలో గుడ్ఫ్రైడే సందర్భంగా వేలాది మంది భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహ
గుడ్ ఫ్రై డే ను పురసరించుకొని శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని చర్చిల్లో భక్తి శ్రద్ధలతో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి చౌరస్తాలో గల క్యాథలిక్ చర్చి ఆధ్వర్యంలో శిలువ య
జహంగీర్పీర్ దర్గా గంధోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్రెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేసి ఊరేగింపుగా తీసుకెళ్�