గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా సారంగాపూర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్ర
జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లు వంద శాతం సాధించేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. మండల పంచాయతీ అధికారులతో పాటు గ్రామ కార్యదర్శులు పన్నులు వసూలు చేస్తున్నారు.
గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. వందశాతం పన్నులు వసూలు చేయడమే లక్ష్యంగా ప్రణాళికను అమలు చేస్తున్నారు. ప్రభుత్వం
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు పచ్చదనం, పా�
‘పోలీసు అధికారులు, సిబ్బంది, ఫిర్యాదుదారుల పట్ల పారదర్శకంగా వ్యవహరించాలి. చట్ట ప్రకారం నడుచుకోవాలి. చట్టాలను అమలు చేయాల్సిన పోలీసులే వాటిని ఉల్లంఘిస్తే ఎలా...ప్రజలకు న్యాయం చేసినప్పుడే వారికి పోలీసులంట�
కొద్ది రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందన్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఆస్తిపన్ను వసూళ్లపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలతో ముందుకెళ్తున్నది.
వడ్డించేవాడు మనవాడైతే ఏ బంతిలో కూర్చుంటే ఏమిటీ ? అనేది పాత సామెత.. అధికారులు మనోళ్లు అయితే.. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నా.. వాటి జోలికెవరూ రారనేది కొత్త సామెత.. ప్రస్తుతం జిల్లాలో ఇదే తీరున అక్రమార్కుల �
కోరుట్ల కేంద్రంగా భారీ నకిలీ పాస్ పోర్టుల కుంభకోణం వెలుగులోకి వస్తున్నది. ఒకటి కాదు.. రెండు కాదు, వందలాది పాస్పోర్టులు ఇక్కడి చిరునామాలపైనే జారీ కావడం సంచలనం రేపుతున్నది.
ఆడపిల్లల ఆరోగ్యంపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టిందని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎమ్మెల్యే పాల్యాయి హరీశ్బాబు అన్నారు. భేటీ బచావో- భేటీ పడావో కార్యక్రమంలో భాగంగా స్థానిక కేజీబీవ�
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రహదారుల అభివృద్ధ్దికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. శాలిగౌరారం నుంచి రామగిరి గ్రామం వరకు రూ.5 కోట్లతో నిర్మించనున్న ఆర్ అండ్ బీ రోడ్�
జిల్లాలో ఎన్నికలను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ హనుమంతు కె.జెండగే చెప్పారు. ఇబ్బందులేవీ లేకుండా ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. డబ్బు, మద్యం అక్రమ తరలింపులపై స
Minister Mallareddy | ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి(Minister Mallareddy) అన్నారు.
: లాజిస్టిక్స్ సేవల సంస్థల్లో ఒకటైన వీ-ట్రాన్స్ (ఇండియా) తెలుగు రాష్ర్టాలపై ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణ, ఏపీలలో 50 శాఖలను నిర్వహిస్తున్న సంస్థ.. త్వరలో మరో 10 బ్రాంచ్లను ప్రారంభించబోతున్నది. ఈ విషయ
ప్రజారోగ్య సంరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది. ప్రభుత్వ దవాఖానల్లో అత్యాధునిక సాంకేతికతను సమకూర్చి వాటిని బలోపేతం చేస్తున్నది. రాష్ర్టాన్ని ఆరోగ్య తెలంగాణ వైపు అడుగులు వేయిస్తు
టీఎస్ బీపాస్ మున్సిపాలిటీల్లో నిర్మాణ అనుమతులన్ని టీఎస్బీపాస్ ద్వారానే ఇవ్వాలి. దీనిని మరింత సమర్ధవంతంగా, పకడ్బందీగా అమలు చేయాలి. 75 గజాల స్థలంలోని నిర్మాణాలకు అనుమతులు అవసరం లేదు. ఆపై విస్తీర్ణంలోన