నిర్మల్ జిల్లాను ఈ విద్యా సంవత్సరం ఇంటర్ ఫలితాల్లో మెరుగైన స్థానంలో నిలిపేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడూ పరీక్షలు నిర్వహించాలని ఇంటర్మీ�
యాదాద్రి ఆలయం మాదిరిగానే వేములవాడ రాజన్న ఆలయాన్ని దివ్యక్షేత్రంగా మలచడానికి పూనుకోవడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేములవాడ ఆలయ అభివృద్ధికి ఇప్పటికే 37 ఎకరాల సేకరణ జరిగింది. యాదాద్రి పునర్నిర�
దక్షిణ కాశీగా భాసిల్లుతున్న వేములవాడ రాజన్న క్షేత్రం దివ్యవైభవ క్షేత్రంగా రూపుదిద్దుకోబోతున్నది. భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతున్న ఈ దివ్యధామం, అద్భుత క్షేత్రనగరిగా మారబోతున్నది. అత్యంత ప్రీతిపాత