వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలో ఏర్పాటు చేసే గణపతి విగ్రహాల తరలింపులో, మండపాల వద్ద విద్యుత్ సరఫరా పట్ల అప్రమత్తంగా ఉండాలని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖి మండప నిర్వాహకులక�
వర్షాకాలం పూర్తయ్యేంతవరకు మూడు నెలలపాటు గ్రామీణ ప్రాంత ప్రజలు డెంగ్యూ , మలేరియా వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు మండల పంచాయతీ అధికారి మోహన్ సింగ్ తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా ప్రత్యేక మాన్సూన్ డ్రైవ్కు శ్రీకారం చుట్టామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. పారిశుధ్యాన్ని మెరుగుపరిచే విధంగా మంగళవారం నుంచి ప్రార
మానవాళికి, పర్యావరణానికి పెను ముప్పుగా పరిణమించిన ఈ-వేస్ట్పై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఆకస్మిక తనిఖీలు చేసిన సందర్భం�
నిజామాబాద్ జిల్లా పోలీసు కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు జిల్లా కేంద్రంలో బుధవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ ఆధ్వర్యంలో కార్ల పై నిషేధిత బ్లాక్ ఫిల్మ్
స్పెషల్ డ్రైవ్ ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీ చేసి బాధితులకు అప్పగిస్తున్నట్లు ఎస్పీ ఎం రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన బాధితులకు అం
జీహెచ్ఎంసీ ఎర్లీబర్డ్ పథకం ద్వారా రూ.1000కోట్ల పన్ను వసూలు చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోలేదు. ఎర్లీబర్డ్ స్కీం ఆఫర్ను ఇళ్లు, వ్యాపార సముదాయాల యజమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సద్వినియోగం చేసుకోవాలని
Property tax | 2024-25 ఆర్థిక సంవత్సరానికి మున్సిపల్ పరిధిలోని ఆస్తి పన్ను వడ్డీపై వన్టైం సెటిల్మెంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ 90 శాతం రాయితీ కల్పించిందని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్�
నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలో నిత్యం ద్విచక్ర వాహనాల సైలెన్సర్లతో శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తూ జనాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. గత చాలా కాలంగా ఈ తంతు కొనసాగుతున్నా దాన్ని పట్ట
మున్సిపాలిటీల్లో నిర్దేశించిన స్థాయిలో పన్ను లు వసూలు కాకపోవడంతో నిధుల కొరత వెంటాడుతున్నది. కొత్త కాలనీల్లో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులకు నిధు లు సరిపోవడం లేదు. దీంతో పన్నుల వసూ లు కోసం అధికారులు ఆ�
రాష్ర్టాన్ని గుడుంబారహితంగా తీర్చిదిద్దేందుకు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిం ది. గుడుంబా తయారీపై ఉక్కుపాదం మోపింది. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో నాటుసారా మళ్లీ తయారు చేస్తున్నట్టు
ధాన్యం దారి మళ్లిస్తే బాధ్యులైన మిల్లర్లపై కఠిన చర్యలు
తీసుకుంటామని సివిల్ సప్లయ్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ డీఎస్ చౌహన్ హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.