నల్లగొండ : దేశానికే దిక్సూచి లాంటిది సీఎం కేసీఆర్ పరిపాలన అని తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు తో కలిసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్
పోచారం ప్రాజెక్టు నీటిని పొదుపుగా వాడుకోవాలని రాష్ట్ర సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించడానికి సీఎం కేసీఆర్ ప్రతిక్షణం శ్రమిస్తున్నారని తెలిపారు. సోమవా
కామారెడ్డి : జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలంలో గల పోచారం ప్రాజెక్టు నుంచి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా కురుస్త�
ఉమ్మడి రాష్ట్రంలో పరిశ్రమలకు వారంలో 4 రోజులు పవర్ హాలీడే ఉండేదని.. ప్రస్తుతం కోతలు లేని నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే ఎక్కడా ల
కామారెడ్డి : 4.26 ఎకరాల స్థలంలో ఆటోనగర్ ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం బాన్సువాడ పట్టణ శివారులోని కొయ్యగుట్ట వద్ద నూతనంగా ఏర్పాటు చేయనున్న ‘బాన్సువాడ ఆటోనగ�
రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు, సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని బంగారం లాంటి పంటలను పండించాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. పంటలకు నిజాంసాగర్ కెనాల్ ద్వారా సకా�
పోటీ పరీక్షలు ముగిసే వరకూ ఉద్యోగార్థులు సన్నద్ధతపైనే దృష్టి సారించాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. మిగతా పనులన్నీ పక్కన పెట్టి బాగా చదవాలన్నారు. ఉద్యోగార్థులకు సోమవారం బాన్సువాడలో పీబ�
మంజీరా నదిలో నిర్మిస్తున్న చెక్డ్యామ్లు బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల రైతులకు వరాలని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ-బిచ్కుంద రహదారిపై ఉన్న మంజీరా బ్రిడ్జి పైనుంచి.. నదిలో న�
సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజక వర్గంలోని ప్రతి గుంటకూ సాగునీరు, ప్రతినిరుపేదకు గూడు అందించడమే లక్ష్యమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ�
సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రతి గుంటకూ సాగునీరు, ప్రతినిరుపేదకూ గూడు అందించడమే లక్ష్యమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన బాన్సువాడ పట్టణం పరిధిలోని 2వ వార్డ
కామారెడ్డి : బాన్సువాడ బీఎస్సీ నర్సింగ్ కళాశాల విద్యార్థినుల వసతి గృహాన్ని బుధవారం రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. వసతి గృహంలోని సౌకర్యాలపై ఆరా తీశారు. భోజనం బాగుంటుందా అని వ
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం చౌడమ్మ కొండూర్లో రాజ్యలక్ష్మీ సమేత నృసింహ స్వామి ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు నేటితో ముగియనున్నాయి. కాగా, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత – డీఆర్ అనిల్ కుమార్ దం
నిజామాబాద్ : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుందని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. సోమవార