ప్రతి నిరుపేద కుటుంబానికి గూడు కల్పించాలనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకాన్ని అమలు చేసి పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బా�
ప్రభుత్వ కార్యాలయాలు పవిత్రమైన నిలయాలని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన ప ట్టణంలో పర్యటించారు. తహసీల్, రెవెన్యూ కార్యాలయాల నూతన భవనాల నిర్మాణం కోసం స్థలాలను పరిశీలించారు
మన రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్ట్రంలోనూ లేవని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగ
అత్యధిక మందికి పింఛన్లు అందిస్తున్నది తెలంగాణ రాష్ట్రమొక్కటేనని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. వర్ని మండలంలోని తగిలేపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న సక్రియానాయక్ తండాలో ప్రభుత్వం నిర్మించిన 20 డ�
రోగి ప్రాణాన్ని కాపాడేందుకు డాక్టర్ ఎంత అవసరమో, నర్సు సేవలు కూడా అంతే తోడ్పడుతాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కారోనా వ్యాప్తి సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించిన నర్సుల సేవ�
కామారెడ్డి : కులవృత్తుల వారు స్వగ్రామంలోనే ఉపాధి పొంది మంచిగా బతకాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం అని శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. గురువారం బాన్సువాడ పట్టణ పరిధిలోని కల్కి చెరువులో ప్ర�
కామారెడ్డి : సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేదలకు వరమని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని 49 మంది లబ్ధిదారులకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కులను తన ని�
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్దన్రెడ్డికి సభ సంతాపం తెలిపి రెండు నిమిషాలు మౌనం పాటించిన అనంతరం ఈ నెల 12కు సమావేశ�
రాష్ట్ర శాసనసభ సమావేశాల పనితీరు దేశానికే ఆదర్శంగా ఉన్నదని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల హుందాతనాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుకొంటూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలని ఆ
బాన్సువాడ నియోజకవర్గంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి హోదాలో పర్యటిస్తున్న నిర్మలా సీతారామన్ ప్రత్యేకంగా నిధులు, పథకాలు ఇస్తారని ఆశపడ్డానని, కానీ, ఆమె అన్నీ అబద్ధాలే మాట్లాడారని రాష్ట్ర శాసన సభాప
కామారెడ్డి : క్యాన్సర్ వ్యాధిని తొలిదశలోనే గుర్తిస్తే నివారణ సాధ్యమేనని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ మాతా-శిశు దవాఖానలో హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఏర్పాట�
కామారెడ్డి : క్రీడాకారులకు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం (మేజర్ ద్యానచంద్ జయంతి) సందర్భంగా యువజన, క్రీడా సంక్షేమ శాఖల ఆధ్వర్
పేదలే రాష్ట్ర ప్రభుత్వానికి బంధువులని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన బీర్కూర్ మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనం, నస్రుల్లాబాద్ మండలంలోని నెమ్లి సాయిబాబా ఫంక్షన్ హాలులో నూత