Pocharam Srinivas Reddy | అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణలో ప్రగతి సాధ్యమైందని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజున 'తెలంగాణ అమరవీరుల సంస్మర�
Speaker Pocharam | ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన, బంజారాల దశాబ్దాల కలలను నిజం చేసిన గొప్ప వ్యక్తని శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి(Speaker Pocharam) అన్నారు.
Speaker Pocharam | రాష్ట్రంలోని పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం వైద్యరంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి(Speaker Pocharam ) తెలిపారు.
Speaker Pocharam | అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలుస్తుందని శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి(Speaker Pocharam Srinivas reddy) అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన ‘తెలంగాణ రన్' ఉత్సాహంగా సాగింది. అన్ని వర్గాల వారు పరుగులో పాల్గొని సమైక్యతను చాటి చెప్పార
Speaker Pocharam | ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్ లో మంచినీటి వసతి లేక ప్రజలు అల్లాడుతున్నారని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి(Speaker Pocharam) ఆరోపించారు.
దీపం పెట్టుకొని వెతికినా.. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరే రాష్ట్రంలోనూ కనిపించవని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తొమ్మిదేండ్లలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ పథకా�
రాష్ట్రంలోని అన్ని మతాల ను బీఆర్ఎస్ ప్రభుత్వం సమానంగా ఆదరిస్తున్నది. ప్రధాన పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నది. ఆయా పండుగలకు దుస్తులను పంపిణీ చేస్తున్నది. ఇందులో భాగంగా పవిత్ర రంజాన్ సందర్భంగా ఏ
అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్కు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి సూచించారు. బుధవారం ఆయన బాన్సువాడ పట్టణంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి పర్యటించారు. టీచర్స్ �
అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా 150 మెడికల్ కళాశాలలు, 120 నవోదయ పాఠశాలలు మంజూరు చేస్తే, అందులో ఒక్కట