కామారెడ్డి : సంక్షేమంలో ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర శాసన సభా పతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో తెలంగాణ ఆవి�
కామారెడ్డి : బాన్సువాడ మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలను మంగళవారం అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉదయం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనశాల, వంటగది, స్టోర�
హైదరాబాద్ : నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నరసింహ మృతి పట్ల అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. చిరుమర్తి నరసింహా ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి �
కామారెడ్డి : బాన్సువాడ నర్సింగ్ కళాశాల విద్యార్థినుల వసతి గృహాన్ని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతనంగా నిర్మించ
హైదరాబాద్ : భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందరివాడు, ఆ మహానీయుడిని ఒక కులానికి అంటగట్టడం సరికాదని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అస�
నిజామాబాద్ : దళితులు తలెత్తుకుని బతకాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గం పరిధిలోని కోటగిరి, రుద్రూరు, వర్ని, చందూరు, మోస్రా మండలాల పరిధిలోని �
నిజామాబాద్ : బాన్సువాడ యోజకవర్గంలో ఇంటింటికి తాగునీరు, గుంటగుంటకు సాగునీరు, ప్రతి పేదవారికి సొంత ఇల్లు నిర్మించాలన్నదే తన ధ్యేయమని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. కోటగిరి మండలం హంగర్గఫారం గ్రా�
బీర్కూర్, మార్చి 13 : ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో ఆదివారం సతీసమేతంగా మృ�
నిజామాబాద్ : సొంతంగా నచ్చిన, మెచ్చిన పని చేసుకుని దళితులు ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబం పరంగా బాగుపడాలి అనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నది. దీనిని సద్వినియోగం చేసుకోవాల
హైదరాబాద్ : ఈ నెల 15వ తేదీ వరకు శాసనసభ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని బీఏసీ(శాసనసభా వ్యవహారాల సలహా సంఘం) నిర్ణయించింది. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగ
నిజామాబాద్ : తెలంగాణ ప్రభుత్వంలో మహిళ సంక్షేమానికి అనేక పథకాలు అమలవుతున్నాయని అసెంబ్లీ స్పీకర్ పోపోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం ‘కేసీఆర్ మహిళా బంధు’ కార్యక్రమం బాన్సువాడ పట్టణంలో ఘనంగా �
నిజామాబాద్ : వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక పద్ధతులు, అధిక లాభాలను అందించే పంటలపై చర్చ జరగాలని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కోటగిరి మండలం పోతంగల్ గ్రామంలో రూ.14 కోట్ల విలువైన అభివృద్ధ�
నిజామాబాద్ : తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. అయినా 70 ఏండ్ల ముందు ఏర్పడిన రాష్ట్రాలకు అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిందని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జిల్లాలోని కోటగిరి మండలం యాద్గ�
నిజామాబాద్ : కరోనా ప్రభావంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగా లేనందున నూతన పెన్షన్లు ఇవ్వలేదు. వచ్చే మార్చి నుంచి కొత్త పెన్షన్లు వస్తాయని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జి
నిజామాబాద్ : జిల్లాలోని వర్ని మండలం సిద్దపూర్ రిజర్వాయర్ పనులకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.119.41 కోట్లతో సిద్దపూర్ చెరువును రి�