స్పీకర్ పోచారం | వానకాలం సాగు కోసం నిజాం సాగర్ నుంచి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు.
హైదరాబాద్ : ఈటల రాజేందర్ రాజీనామాను శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి ఆమోదించారు. మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈ ఉదయం తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను స్పీక
అసెంబ్లీ| రాష్ట్ర ఎనిమిదో అవతరణ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీలో వేడుకలు నిర్వహించారు. శాసనమండలిలో మండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
శాసనసభాపతి పోచారం | కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీ వాగు మీదుగా మంజీరా నది ద్వారా తరలివస్తున్న కాలేశ్వరం జలాలకు శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంజీరా నదిలో ప్రత్యేక పూజలు
హైదరాబాద్ : వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. పూలే 195వ జయంతి (ఏప్రిల్ 11) ని పురస్కరించుకున�
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ముగిసిన అనంతరం దానికి శాసనసభ ఆమోదం తెలిపింది. అనంతరం సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ�
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు పదో రోజు ప్రారంభమయ్యాయి. సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉదయం 10 గంటలకు ప్రారంభించారు. అనంతరం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ప్రశ్నోత్తరాలు ముగి�
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు తొమ్మిదో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. సభ్యులందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని స్పీకర్ విజ్ఞప్తి �