గ్రేటర్ పరిధిలోని రామంతాపూర్ ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్ గతంలో నిర్మించారు. అందులో ఎనిమిది ఫ్లాట్లు ఉన్నాయి. అపార్ట్మెంట్ నిర్మించినప్పుడు తొమ్మిది మీటర్లు ఏర్పాటు చేస్తే లోడ్ సరిపోయింది.
వచ్చే వేసవిలో రాష్ట్ర వ్యాప్తంగా 20 నుంచి 25 శాతం వరకు విద్యుత్తు డిమాండ్ పెరిగే అవకాశమున్నదని ఎస్పీడీసీఎల్ చైర్మన్, ఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. గ్రేటర్ పరిధిలో నిరుడు 3,756 మెగావాట్లు ఉన్న గరిష్ఠ విద్య
ఒక మంత్రి కోసం వేలాది కాంట్రాక్టర్ల పొట్టకొట్టడంతో పాటు సర్కారు ఖజానాకు చిల్లు పడేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ ప్రణాళిక రూపొందించింది.
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో ఉద్యోగుల బదిలీ ప్రక్రియ కొలిక్కి రావడం లేదు. దసరా పండుగకు ముందు, ఈనెల 7 తర్వాతే పూర్తి చేస్తామని ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన అధికారులు వారం రోజులు గడిచినా బదిలీలపై ఎ�
రాష్ట్రంలో గ్రీన్ఎనర్జీ(పునరుత్పాదక విద్యుత్తు)ని పెద్దఎత్తున ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార అధికారులను ఆదేశించారు.
Bhatti Vikramarka | విద్యుత్ ఉత్పత్తి విషయంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు.
క్షేత్ర స్థాయిలో విద్యుత్ నెట్వర్క్ను పర్యవేక్షించేందుకు రూపొందించిన 11 కేవీ ఫీడర్ సర్వేతో మంచి ఫలితాలు సాధించేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కార్యాచరణ రూపొందించింది.
ప్రమాదకరంగా స్తంభాలు..కంచెలు లేని ట్రాన్స్ఫార్మర్లు.. కాలం చెల్లిన పరికరాలు... క్షేత్రస్థాయిలో విద్యుత్ నెట్వర్క్ తీరిది. ఈ కారణంగానే తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. డిస్కం నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపు�
ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2003 నుంచి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది. 2009లో జీవో నెం 26ను జారీ చేస్తూ.. రిజర్వేషన్ వినియోగించుకొని పదోన్నతి పొందిన క్యాడర్లో కూడా ఎస్సీ, ఎస్టీ ఉద
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో రోజురోజుకు విద్యుత్కు డిమాండ్ పెరుగుతున్నది. ఈ క్రమంలో విద్యుత్ సరఫరాలో (Power Suply) తెలంగాణ డిస్కంలు (Telangana Discoms ) కొత్త రికార్డు సృష్టించాయి.
యథారాజా.. తథాప్రజా..’ ఈ సామెత విద్యుత్తు శాఖకు సరిగ్గా సరిపోతుంది. ఒకవైపు ప్రభుత్వం విద్యుత్తు కోతలు లేవు.. నిరుటి కంటే ఎక్కువే విద్యుత్తును సరఫరా చేస్తున్నామంటూ హూంకరిస్తుంటే.. విద్యుత్తు సంస్థల అధికారుల
రాష్ట్రంలోని రెండు విద్యుత్తు పంపిణీ సంస్థ(డిస్కం)ల్లో మొత్తం ఏడుగురు డైరెక్టర్లను తాత్కాలికంగా నియమించారు. పూర్తిస్థాయి డైరెక్టర్లను నియమించి, వారు బాధ్యతలు స్వీకరించేంత వరకు వీరు సంస్థల కార్యలాపాల�