రాష్ట్రంలోని రెండు డిస్కంలలోని డైరెక్టర్లందరికీ ప్రభుత్వం ఉద్వాసన పలికింది. గత కొన్నేండ్లుగా నిబంధనలకు విరుద్ధంగా వారు డిస్కంలలో డైరెక్టర్లుగా కొనసాగుతున్నారని, అందరినీ తక్షణం తొలగిస్తున్నామని విద�
రానున్న వేసవి, రబీ పీక్ సీజన్లలో ఏర్పడే అధిక విద్యుత్ డిమాండ్ను తట్టుకునేలా పంపిణీ వ్యవస్థను మెరుగుపర్చాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ అధిక
తెలంగాణలోని నాలుగు విద్యుత్తు సంస్థలు (ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్) కలిపి చేసిన అప్పుల మొత్తం రూ. 81,516 కోట్లకు చేరుకున్నాయని ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో విద్యుత్తుపై విడుదల చేస�
తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ విద్యుత్ సంస్థల్లో రాష్ట్ర విభజన తర్వాత ఇచ్చిన పదోన్నతులపై సమీక్షించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అనంతరం పూర్తి వివరాలతో అక్టోబ�
నిర్వహణ నష్టాల నుంచి డిస్కంలను ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.3,371 కోట్లు విడుదల చేసింది. ఈ మేర కు విద్యుత్తుశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
దక్షిణ తెలంగాణ విద్యు త్తు పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్)కు ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) సోలా ర్ రూఫ్ టాప్ ఎనర్జీ (ఈపీఎస్/రెస్కో) విజేత (సిల్వర్) క్యాటగిరీలో అవార్డు లభించింది.
విద్యుత్తు రంగానికి బడ్జెట్లో ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. రూ.12,715.20 కోట్లను కేటాయించింది. ఇది నిరుటి బడ్జెట్ కంటే రూ.516.5 కోట్లు అదనం. రైతులకు 24 గంటల నిరంతరాయ ఉచిత విద్యుత్తును అందిస్తున్న ప్రభుత్వం..
విద్యుత్తు సంస్థల్లో సీనియారిటీ లెక్కింపుపై జాతీయ ఎస్సీ కమిషన్ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. తెలంగాణ విద్యుత్తు సంస్థలు జెన్కో, ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్
రాష్ట్రంలోని విద్యుత్తు డిస్కంల పరిధిలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాలు (ఏఆర్ఆర్), 2016-17 నుంచి 2022-23 వరకు ట్రూ అప్ చార్జీల విషయంలో ప్రజలు, సంస్థలు, ఎన్జీవోల నుంచి అభ్యంతరాలను స్వీకరి�
SPDCL | ఎస్పీడీసీఎల్లో 70 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవగా, మరో 1201 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయింది. ఇందులో జూనియర్ లైన్మెన్ పోస్టులు 1000 ఉండగా, సబ్ ఇంజినీర్ పో
SPDCL | దక్షిణ విద్యుత్తు పంపిణీ సంస్థలో (SPDCL) 70 అసిస్టెంట్ ఇంజనీర్, 201 సబ్ ఇంజినీర్, 1000 లైన్మెన్ పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టులకు నేటినుంచి దరఖాస్తులు ప్రారంభ
పరిష్కరించకపోతే అధికారులు జరిమానా చెల్లించాల్సిందే ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగారావు హెచ్చరిక హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు సరఫరా, పంపిణీ, బిల్లింగ్ తదితర అంశాలపై ఫిర్యాదుల కోసం రాష్ట్�
జీడిమెట్ల స్మార్ట్గ్రిడ్ ప్రాజెక్టు సందర్శన హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): స్మార్ట్ గ్రిడ్ కంట్రోల్ సెంటర్లో రియల్ టైం డాటా అద్భుతంగా నిర్వహిస్తున్నారని త్రిపుర విద్యుత్తు నియంత్రణ మండల�