నిరుపేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తే చర్యలు తప్పవని టాస్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ అన్నారు. ఎస్పీ సురేశ్కుమార్ ఆదేశాల మేరకు ఆదివారం అర్ధరాత్రి ఏల్లూరు గ్రామానికి చెందిన ఎండీ
మే 13న నిర్వహించే పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఎస్పీ సురేశ్కుమార్, అదనపు కలెక్టర్ దాసరి వేణు�
ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున పోలీసులు విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సురేశ్కుమార్ సూచించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది వ�
ఆసిఫాబాద్, నస్పూర్ కలెక్టరేట్లలో శుక్రవారం బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి డా. బాబు జగ్జీవన్ రామ్ జయంతిని అధికారికంగా నిర్వహించారు. కలెక్టరేట్లు వెంకటేశ్ దోత్రే, బదావత్ సంతోష్ అధికారులతో కలిసి జగ�
మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నదిని దాటి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోకి ప్రవేశించిన ఓ ఏనుగు ప్రజలను వణికిస్తున్నది. 24 గంటల్లో ఇద్దరిని బలి తీసుకోగా, ఎప్పుడు ఏ వైపు నుంచి వచ్చి దాడి చేస్తుందోనన్న భయం వెంటాడ
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని నదీమాబాద్కు చెందిన ఆరుగురు స్నేహితులు హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. స్నానాలు చేసేందుకు మండలంలోని తాటిపల్లి గ్రామ సమీపంలో గల వార్దా నదికి వెళ్లారు.
లోక్ సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, ఇందుకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు.
క్రీడలతో ఐకమత్యం పెరుగుతుందని ఎస్పీ సురేశ్కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో పోలీస్శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడలు ఆదివారంతో ముగిశాయి. క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో ఎస్పీ లెవెన్ టీమ్ గెలుపొందింది
క్రమశిక్షణతో పాటు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ ఎస్పీ సురేశ్ కుమార్ సూచించారు. జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్లో 15 రోజుల పాటు సాగిన జిల్లా ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది మ�
జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సురేశ్కుమార్ పోలీస్ అధికారుల సంఘం క్యాలెండర్ను శనివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పోలీసులు కమిటీలు వేసుకొని కలిసికట్టుగా సమస్యల పరిష్కారానికి కృష�
నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని ఎస్పీ సురేశ్కుమార్ సూచించారు. బుధవారం ఆసిఫాబాద్లోని జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో నెల వారీ నేర సమీక్ష నిర్వహించారు.
మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్ పనితీరు భేష్ అని ఎస్పీ కే సురేశ్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో షీ టీమ్ బృందం సభ్యులతో ప్రత్యేక సమావేశం ఏర్పా టు చేశారు.