హైదరాబాద్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల కలెక్టర్లు బదావత్ సంతోష్, బ
జిల్లాలో నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికలు ప్రశాం త వాతావరణంలో జరిగేలా ప్రజలంతా సహకరించాలని ఎస్పీ కే సురేశ్ కుమార్ అన్నారు. పట్టణంలోని అంబేదర్ చౌక్ వద్ద పారా మిలిటరీ దళాల ఫ్లాగ్ మార్చ్ను ఆదివారం �
రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విధుల్లో అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సురేశ్ కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్స్లో ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, పాట�
SP Suresh Kumar | రాబోయే శాసనసభ ఎలక్షన్స్ సందర్భంగా పోలీసులు అందరూ ఎన్నికల సంఘం నియంత్రణ, పర్యవేక్షణ, క్రమశిక్షణకు లోబడి పని చేయాలని జిల్లా ఎస్పీ కే.సురేష్ కుమార్ పోలీసులకు సూచించారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని ఇందాని గ్రామ శివారులో నూతనంగా నిర్మించిన పోలీస్ ఫైరింగ్ రేంజ్ను బుధవారం ఎస్పీ సురేశ్కుమార్, అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్లతో కలిసి నార్త్ జోన్�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని గంగాపూర్ గ్రామ శివారులో కొలువైన శ్రీ బాలాజీ వేంకటేశ్వరస్వామి జాతర ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. లక్షకు పైగా భక్తులు తరలిరాగా, ఆ ప్రాంతం కిటకిటలాడింది.
బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న ఆదివాసుల జీవితాల్లో వెలుగు నింపిన పుణ్య దంపతులు ప్రొఫెసర్ హైమన్డార్ఫ్, బెట్టి ఎలిజబెత్ దంపతుల 36వ వర్ధంతిని మండలంలోని మార్లవాయిలో ఘనంగా నిర్వహించారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ : యువత, ప్రజలు మావోయిస్టుల ప్రలోభాలకు లోనూ కావద్దని, వారికి సహకరించవద్దని జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. శనివారం తిర్యాని మండలంలోని తాటిగూడ, కేరిగూడ, ఎర్రబండ గిరిజన
కుమ్రంభీం ఆసిఫాబాద్ : ఆగస్టు 7 న నిర్వహించబోయే ఎస్ఐ పోస్టుల నియామక పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ అన్నారు. పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నియమావళి మేరకు పరీక్ష కేంద్రల నిర్వా�
కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలోని జైనూర్ మండలం మార్లవాయి పంచాయతీలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ప్రారంభించారు. గ్రామ చరిత్రను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మొక్కలు నాటా
కుమ్రం భీం అసిఫాబాద్ : మహారాష్ట్ర నుంచి ప్రాణహిత దాటి వచ్చే అపరిచిత వ్యక్తులు, ముఖ్యంగా మావోయిస్టులకు ఆశ్రయం కల్పించ వద్దని ఎస్పీ కె సురేష్ కుమార్ అన్నారు. ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమంలో భాగంగా పెంచికల్