ర్యాగింగ్ చట్ట వ్యతిరేకమని, అలాంటి విష సంస్కృతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. సోమవా రం నల్లగొండ మెడికల్ కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆధ్వర్�
ఆపదలో వివిధ సమస్యలపై పోలీస్స్టేషన్కు వచ్చిన బాధితులకు అండగా నిలవాలని, వారి సమస్యలను పరిష్కరిం చి భరోసా కల్పించాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. శుక్రవారం కొండమల్లేపల్లి పోలీస్స
గ్రామ పోలీస్ అధికారులు ప్రతీ రోజు గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మమేకమవుతూ నేర నియంత్రణకు కృషి చేయాలని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. శుక్రవారం దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలో కొండమల్లే
రెండు వేర్వేరు ఘటనల్లో శిశు విక్రయాలకు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్టు చేసినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్రపవార్ తెలిపారు. వారి నుంచి రూ.20 వేల నగదు, ఏడు సెల్పోన్లు, అగ్రిమెంట్ డాక్యుమెంట్లు స్�
బాలికపై అత్యాచారం చేసి ఏడు నెలల గర్భవతిని చేసిన కేసులో దోషిగా తేలిన వ్యక్తికి నల్లగొండ పోక్సో కోర్టు 21 ఏండ్ల జైలు, రూ.30 వేల జరిమానా విధించింది. కేసు వివరాలను ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడిం
ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. శుక్రవారం జిల్లాలోని రౌడీ షీటర్స్ దాదాపు 40 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నల్లగొండ జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను సవ్యంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగ�
మిర్యాలగూడ పట్టణంలోని వైష్ణవి గ్రాండ్ రెస్టారెంట్లో భారీ నగదు చోరీకి పాల్పడిన అంతరాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు దొంగల నుండి రూ.66.50 లక్షలు, ఒక బైక్, స్క్రూ డ్రైవరు, సుత్తి, మూడు
Congress MLA | యూరియా కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. వానకు తడుస్తూ.. ఎండకు ఎండుతూ గత కొద్ది రోజుల నుంచి యూరియా కోసం క్యూలైన్లలో నిల్చుంటున్నారు. అది కూడా అర్ధరాత్రి వేళ వ్యవసాయ సహకార సంఘా�
బాలికను పెండ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితునికి 21ఏండ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ గురువారం నల్లగొండ జిల్లా రెండో అదనపు న్యాయమూర్తి, ఎస్సీ, ఎస్టీ కోర్టు, పోక్సో కోర్టు న్
మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా నల్లగొండను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడంతో పాటు, గంజాయి నిర్మూలనపై నిరంతర నిఘా ఏర్పాటు చే�
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 5వ తేదీ శుక్రవారం నిర్వహించే గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపార
ఖరీదైన కార్లలో తిరుగుతూ రాత్రి వేళల్లో మేకల దొంగతనాలకు పాల్పడుతున్న పదహారు మందితో కూడిన నాలుగు అంతర్ జిల్లా దొంగల ముఠాలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు