గత కొంతకాలంగా కృష్ణ నది పరివాహక ప్రాంతంలో చేపల వ్యాపారం కోసం ఇతర ప్రాంతాల నుండి వ్యక్తులను అక్రమ రవాణా చేస్తున్న 8 మందితో కూడిన ముఠాను అరెస్టు చేసి, వెట్టి చేస్తున్న 36 మందికి విముక్తి కల్పించి వారి సొంత ప్
కేసుల నమోదులో పోలీసులు పారదర్శకంగా వ్యవహరిస్తున్నందున ప్రతి కేసులోనూ నిందితులకు శిక్ష పడేలా కృషి చేయాలని జిల్లా ఎస్పీ శరత్చంద్రపవార్ సూచించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో పబ్లిక్ ప్రాసిక్య
నల్లగొండ జిల్లాలో ఏడుగురు ఎస్ఐలు బదిలీ అయ్యారు. ఐజీ ఉత్తర్వుల ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సంబంధిత ఎస్ఐలను బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
నకిరేకల్ నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం నల్లగొండ ఎస్పీ శరత చంద్ర పవార్ను కలిసి నియోజకవర్గంలో జరుగుతున్న ఆగడాలను ఆయనకు వివరి
నల్లగొండ జిల్లా వాడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికను అత్యాచారం చేసిన కేసులో దోషిగా తేలిన వ్యక్తికి న్యాయస్థానం 22 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే రూ.35 వేల జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చం�
జిల్లాలో రైతులను, అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని కొందరు మోసగాళ్లు షేర్ మార్కెట్లు, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు అంటూ అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి వా
డ్రగ్స్ రహిత సమాజం కోసం యువత యాంటీ డ్రగ్ సోల్జర్గా పని చేయాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యాంటీ డ్రగ్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా బుధవారం నల్లగొండ పట్టణంలోన�
యోగా, ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు శారీరక ఆరోగ్యం లభిస్తుందని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కారించుకుని శనివారం జిల్లా పోలీస్ కార్యాలయ
సోషల్ మీడియాపై పోలీస్ శాఖ పూర్తిస్థాయి నిఘా ఏర్పాటు చేసిందని, ఎవరైనా వివాదాస్పద పోస్టులు పెడితే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు.
సైబర్ మోసాలకు గురైన వారికి సలహాలు, పరిష్కారాల కోసం ఏర్పాటు చేసిన డయల్ యువర్ సైబర్ నేస్తం కార్యక్రమాన్ని బాధితులు సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు.
థార్ గ్యాంగ్ లీడర్ను నల్లగొండ జిల్లా పోలీసులు పట్టుకుట్టు ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. ఈ మేరకు గురువారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 9న నెల్లూరుకు చెందిన బోయిన వెంకటేశ్వర్లు మౌరిటె
కరుడు గట్టిన దొంగల ముఠా నాయకుడు, దేశవ్యాప్తంగా ఎన్నో నేరాలకు పాల్పడిన ధార్ గ్యాంగ్ లీడర్ను నల్లగొండ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ శరత్చంద్ర పవార్ గురువారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించా
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ కౌన్సిలర్ అన్నెపర్తి శేఖర్ను పోలీసులు గురువారం అర్ధరాత్రి అరెస్టు చేయడం నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో కలకలం రేపింది. మఫ్టీలో వచ్చిన వాళ్లు వివరాలు చెప్పకుం�