మాదకద్రవ్యాల నిర్మూలన కోసం సిరిసిల్ల జిల్లా పోలీస్శాఖ ఆదివారం నిర్వహించిన 5కే రన్ అదిరింది. ఎస్పీ అఖిల్ మహాజన్తో కలెక్టర్ అనురాగ్ జయంతి ఈ రన్ను ప్రారంభించగా, విశేష స్పందన వచ్చింది.
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే జైలు తప్పదని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. గడువు ముగిసిన, తక్కవ క్వాలిటీ, నకిలీ మత�
రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగం గా శుక్రవారం వేములవాడ పట్టణంలో ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు వినూత్నం గా అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారుల�
విద్యార్థులు మత్తు పదార్థాలకు, చెడు అలవాట్లను ప్రోత్సహించేవారికి దూరంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. శుక్రవారం యాంటీ డ్రగ్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నిర్మూలన, వాటి వినియోగం వల్ల క
ప్రజలకు సత్వర న్యాయం అందించేవిధంగా గ్రీవెన్స్ డే కార్యాక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఎస్పీ అఖిల్మహాజన్ పేర్కొన్నారు. సోమవారం ఆయన జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో 12మంది బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీ�
జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగే విధంగా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈవీఎంల పంపిణీ కార్యాక్రమాన�
రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా జిల్లా పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నది. సాంకేతికతను వినియోగిస్తూ నేరాలకు అడ్డుకట్ట వేస్తున్నది. ప్రజా సమస్యలు వీలైనంత �
Aasara Pensions | తెలంగాణ చౌక్: ఆసరా పెన్షన్లు ఇప్పిస్తానని అమాయకుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిన ఓ మోసగాడిని రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున�
ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా హీరా మండలం శుభలయకాలనీకి చెందిన సాలది రామ్గోపాల్ అలియ
ఉద్యోగాలు ఇప్పిస్తామని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసి పలువురి వద్ద దాదాపు రూ. 1.20 కోట్ల మేర వసూళ్లు చేసిన ఇద్దరు అంతర్రాష్ట్ర సైబర్ నిందితులను రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
మల్టీలెవల్ మార్కెటింగ్ పేరిట ఆన్లైన్లో చీటింగ్కు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర మోసగాడిని సిరిసిల్ల పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. తెలంగాణ, ఆంధ్రా రాష్ర్టాలకు చెందిన వందలాది మంది అమాయకులకు కుచ�
రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రుల ప్రాణాలు కాపాడాలన్న ఉద్దేశంతో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ జిల్లాలో రాష్ట్రంల�