SP Akhil Mahajan | పోలీసు సిబ్బంది మధ్య సత్సంబంధాలు మెరుగుపరచడానికి ప్రతి శనివారం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో పరేడ్ నిర్వహిస్తున్నట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు.
ఆదిలాబాద్ జిల్లాలో త్వరలో ‘పోలీసు మీ కోసం’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రతివారం ఒకో గ్రామంలో నిర్వహిస్తామని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.
అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపీ, గంజాయి, మాదక ద్రవ్యాలను అరికట్టాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. గురువారం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఆదిలాబాద్ సబ్ డివిజనల్ పోలీసు అధికారులతో నెలవారి నేర
ఆ ముగ్గురు యువకులు ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డారు. డబ్బుల కోసం ఏకంగా ట్రాక్టర్నే ఎత్తుకెళ్లి అడ్డంగా చిక్కా రు. ఆముగ్గురు యువకులతో పాటు ట్రాక్ట ర్ కొన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రి మాం
శాంతి భద్రతలను కాపాడుతూ నిరంతరం ప్రజలకు సేవలందిస్తున్న పోలీసు శాఖ పనితీరు భేషుగ్గా ఉందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న ఆలయ నిధులు రూ.10 లక్షలతో వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన 4
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పోలీస్శాఖ సైక్లింగ్ చేపట్టింది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా కేంద్రంలోని రగుడు చౌరస్తా నుంచి బతుకమ్మ ఘాట్ దాకా సైకిల్ ర్యాలీ తీసింది. అందులో ఎ
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నకిలీ గల్ఫ్ ఏజెంట్లపై పోలీసులు కొరడా ఝుళిపించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా మోసాలకు పాల్పడుతున్న ఏజెంట్లపై శనివారం రాత్రి ఏకకాలంలో దాడులు నిర్వహించినట్టు ఎస్పీ అఖిల�
తండ్రి మరణవార్త విని గుండెపోటుతో కుప్పకూలిన మహిళను ఓ కానిస్టేబుల్ సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడాడు. సిరిసిల్లలోని గాంధీనగర్కు చెందిన చిలగాని అనూహ్య శనివారం ఉదయం తండ్రి మరణవార్త విని బోరున విలపిస్తూ చ