సెప్టెంబర్ 2వ వారం నుంచి దేశంలో రుతుపవనాలు తిరోగమించడం ప్రారంభమైందని, ఈ ప్రభావంతోనే వరుసగా ఆవర్తనాలు, ద్రోణి, అల్పపీడనాలు వంటివి ఏర్పడుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఈ నెల 15 నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. సాధారణంగా సెప్టెంబర్ 17న రుతపవనాల తిరోగమనం ప్రారంభమైన అక్టోబర్ 15నాటికి పూర్తిగా నిష్క్రమిస్తాయి.
నైరుతి రుతుపవనాల ద్రోణి ప్రభావంతో సోమవారం హైదరాబాద్తోపాటు మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, ములుగు, సూర్యాపేట, నల్లగొండ తదితర జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు క�
నైరుతి రుతుపవన సీజన్ రెండో అర్ధభాగమైన ఆగస్టు, సెప్టెంబర్లో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనావేసింది. ఈశాన్య, తూర్పు భారత్ మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో �
తెలంగాణలో నైరుతి రుతుపవనాల వల్ల ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదని వాతావరణ శాఖ వెల్లడించింది. వానలకు ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవని, వచ్చే నెల రెండో వారం వరకు భారీ వర్షాలు పడే సూచనలు కని�
ఈ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుగా మారనున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రానున్న మూడు రోజులపాటు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే
Farmers | నీటి వనరులు ఉన్న రైతులు డ్రిప్పు, స్పింకర్ల ద్వారా పంటలను దక్కించుకోవడానికి భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. నీటి దరువు లేని రైతులు వర్షాలపైనే ఆధారపడి ప్రతి నిత్యం వర్షం కురుస్తుందని ఆశతో ఉన్నారు.
ముందస్తుగా పలకరించి విరామమిచ్చిన నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుకుగా మారాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఆరు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తె�
నైరుతి రుతుపవనాల గమనం మందగించడంతో రాష్ట్రవ్యాప్తంగా వానలు ముఖం చాటేశాయి. ఈ ఏడాది రుతుపవనాలు నిర్ధిష్ట సమయం కంటే ముందుగానే రాష్ట్రంలో ప్రవేశించినప్పటికీ ..ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. నాలుగు రోజులుగా �
రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు రోజుకో రకంగా మారుతున్నాయి. మారిన వాతావరణ పరిస్థితులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో సోమవారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది.
నైరుతి రుతుపవనాలు పది రోజుల ముందే ఉమ్మడి పాలమూరు జిల్లాను పలుకరించాయి. చాలాకాలం తర్వాత మే నెలలోనే రావడం శుభపరిణామంగా రైతులు భావిస్తున్నారు. సీజన్ ప్రారంభం కాకముందే వరుణుడు కరుణించడంతో ఆశలు చిగురించాయ
నైరుతి రుతుపవనాలు బుధవా రం నాటికి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించా యి. దీంతో రానున్న రెండురోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడ�