నైరుతి రుతుపవనాల గమనం మందగించడంతో రాష్ట్రవ్యాప్తంగా వానలు ముఖం చాటేశాయి. ఈ ఏడాది రుతుపవనాలు నిర్ధిష్ట సమయం కంటే ముందుగానే రాష్ట్రంలో ప్రవేశించినప్పటికీ ..ఆశించిన స్థాయిలో వర్షాలు లేవు. నాలుగు రోజులుగా �
రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు రోజుకో రకంగా మారుతున్నాయి. మారిన వాతావరణ పరిస్థితులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈక్రమంలో సోమవారం హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది.
నైరుతి రుతుపవనాలు పది రోజుల ముందే ఉమ్మడి పాలమూరు జిల్లాను పలుకరించాయి. చాలాకాలం తర్వాత మే నెలలోనే రావడం శుభపరిణామంగా రైతులు భావిస్తున్నారు. సీజన్ ప్రారంభం కాకముందే వరుణుడు కరుణించడంతో ఆశలు చిగురించాయ
నైరుతి రుతుపవనాలు బుధవా రం నాటికి రాష్ట్రవ్యాప్తంగా విస్తరించా యి. దీంతో రానున్న రెండురోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం భద్రాద్రి కొత్తగూడ�
Monsoon | తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని వెల్లడించింది. అంచనా వేసిన సమయానికి కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు వచ్చాయని తెలిపింది.
నైరుతి రుతుపవనాలు శనివారం ఉదయం కేరళ తీరాన్ని తాకా యి. సాధారణంగా జూన్1న ప్రవేశించే రుతుపవనాలు జూలై 8న నాటికి దేశమంతా విస్తరిస్తాయి. ఈఏడు మాత్రం ఎనిమిది రోజుల ముందుగానే ప్రవేశించాయ ని భారత వాతావారణశాఖ అధి�
రైతన్నకు వాతావరణ (IMD) శాఖ తీపికబురు చెప్పింది. వ్యసాయానికి ఊతమిచ్చే నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) శనివారం కేరళను (Kerala) తాకుతాయని వెల్లడించింది.
Rains | నైరుతి రుతుపవనాల కదలిక ఆశాజనకంగా ఉంది. మరోవైపు ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావరణ శాఖ తెలిపింది.
నైరుతి రుతుపవనాలు అనుకున్న దానికంటే అధిక వేగంతో కదులుతున్నాయని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదే వేగం కొనసాగితే ఈనెల 24న కేరళను తాకే అవకాశాలున్నాయని పేర్కొన్నది. సాధారణం (జూన్1) కంటే ముందుగా 27నాటికి �
దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు పంపింది. దేశానికి అత్యధిక వర్షపాతాన్నిచ్చే నైరుతి రుతుపవనాలు మంగళవారం మధ్యాహ్నం నాటికే దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతాన్ని తాకినట�
Monsoon | ఈ నెల 19 నుంచి 25 మధ్య నైరుతి రుతుపవనాలు దేశం నుంచి తిరోగమించే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం గురువారం తెలిపింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ ఒకటిన కేరళను తాకుతాయి. జూలై 8 వరకు దేశవ్యాప్తంగా విస్
Monsoon | నైరుతి రుతుపవనాలు నిర్ణీత సమయానికంటే ముందే దేశవ్యాప్తంగా విస్తరించాయని భారత వాతావరశాఖ వెల్లడించింది. రాజస్థాన్, హర్యానా, పంజాబ్లోని మిగతా ప్రాంతాలను రుతుపవనాలు తాకాయని ఐఎండీ పేర్కొంది.
నైరుతి రుతుపవనాల రాకతో దక్షిణాదిలో వాతావరణం కొంత చల్లబడినా.. ఉత్తరాదిలో అధిక ఎండలు, వడగాల్పులు ఠారెత్తిస్తున్నాయి. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ర్టాల్లో వేడిగాలులు మరణ మృదంగం మ�
వానాకాలం ప్రారంభంతోనే రైతులకు కష్టాలు మొదలయ్యాయి. అష్టకష్టాలతో యాసంగి సీజన్ను దాటుకొని ముందుకు వచ్చిన కర్షకులకు మరోసారి ఉపద్రవం ముంచుకొస్తోంది. వర్షాకాలం మొదలై మూడు వారాలు కావొస్తున్నప్పటికీ వర్షాల