నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినా ఆశించిన వానల్లేక ఇటు రైతులు, ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. పలుచోట్ల అడపాదడపా కొద్దిపాటి వర్షం కురుస్తుంటే మరికొన్ని చోట్ల ఎండవేడి హడలెత్తిస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించిన నేపథ్యంలో మరో మూడురోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 5న మహబూబ్నగర్ నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన రుతు�
Weather Update | నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే మూడు రోజుల పాటు ఈదురు�
Monsoon | నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే మరో మూడురోజులపాటు మోస్తరు నంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధ, గురు, శ
దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వచ్చే ఐదు రోజులు పలు రాష్ర్టాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో కొన్ని జిల్లా ల్లో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతోపాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ క�
నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో బుధవా రం భారీ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని నారాయణపేట, ఏపీలోని నర్సాపూర్ నుంచి నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి వెళ్తుందని చెప్పారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంతో పాటు చుట్టుపకల మండలాలు, గ్రామాల్లో ఆదివారం సాయం త్రం భారీ వర్షం కురిసింది. సుమారు గంటన్నర పాటు కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఉరుములు, మెరుపులతో
Hyderabad Rains | హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మధ్యాహ్నం దాకా భానుడు ప్రతాపం చూపించగా.. సాయంత్రం వరకు మొత్తం చల్లబడింది. పలుచోట్ల మేఘాలు కమ్మేసి వర్షం కురుస్తున్నది. మల్కాజ్గిరి, నేరేడ్మెట్, ఉప�
Southwest Monsoon | నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మే 30వ తేదీన కేరళను తాకిన రుతుపవనాలు.. ఆదివారం నాడు ఏపీలోకి ప్రవేశించాయి. కర్ణాటక మీదుగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించాయి.
నైరుతీ రుతుపవనాలు ముందే వచ్చాయి. గురువారం ఉదయం మాన్సూన్ లక్షద్వీప్ మీదుగా కేరళ తీరాన్ని తాకినట్టు భారత వాతావరణశాఖ ప్రకటించింది. జూన్ 10 నాటికి రుతుపవనాలు తెలంగాణలోకి ప్రవేశిస్తాయని వెల్లడించింది.
Monsoon | నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయని.. కేరళలలో రుతుపవనాల ప్రవేశానికి అనుకూల వాతావరణం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. జూన్ ఒకటి నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని పేర్కొం�
Weather Report | తెలంగాణలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఎండలు దంచికొడుతున్నాయి. మళ్లీ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో రాబోయే ఐదురోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా రెండు నుంచి మూడు డిగ్రీలు ప�