TS Weather | రాష్ట్రంలో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని
నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, గోవాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఆ రాష్ట్రంలోని కన్నూరు, కాసరగోడ్ జిల్లాల్లో ర
నైరుతి రుతుపవనాల ఆగమనంతో వర్షాలు మొదలవుతాయి. వాతావరణం చల్లగా మారిపోవడంతో వేడివేడిగా, కారం కారంగా మసాలాలు కుమ్మరించిన ఆహారం వైపు మనసు లాగుతుంది. వీటివల్ల ఆరోగ్యానికి ఇబ్బందులు తలెత్తుతాయి. వానకాలంలో మం�
గత మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెగని వర్షాలతో గుజరాత్ తడిసిముద్దవుతున్నది. దీంతో వేలాది గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయని, భారీ వర్షాలు, వరదల తాకిడికి రోడ్లు తెగిపోతున్నాయని ప్రభుత్వ ఉన్న
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో నైరుతి రుతుపవనాలు చురుకుగా విస్తరిస్తున్నాయి. సముద్రమట్టం నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తువరకు అల్పపీడనం విస్తరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్ల
నైరుతి రుతుపవనాలు శనివారం రాష్ట్రంలోని పలు చోట్ల విస్తరించడం, దానికి తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రెండు రోజులుగా గ్రేటర్లో వానలు దంచికొడుతున్నాయి. శుక్రవారం రాజేంద్రనగర్లో అత్యధిక
వానాకాలం షురూ అయినప్పటికీ రాష్ట్రంలోకి రుతు పవనాలు కాస్త ఆలస్యంగా ప్రవేశించాయి. ఇంత కాలం వేడెక్కి ఉన్న నగర వాతావరణం కాస్త చల్లబడింది. ఎండ వేడిమికి తాళలేక ఉసూరుమంటూ ఫ్యాన్, కూలర్, ఏసీల గాలి కోసం పరితపిం�
TS Weather | హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గురువారం ఖమ్మంలోకి ప్రవేశించిన రుతుపవనాలు నిజామాబాద్ వరకు విస్తరించినట�
తీవ్రమైన ఎండలు, వడగాలులతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా వరకు నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్టు వెల్లడించింది.
Monsoon | తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రాగల మూడురోజుల్లో ప్రాంతాలకు విస్తరించే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే ఐదు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవక�
తొలకరి పలకరించింది.. వానలు మొదలయ్యాయి.. వేయి కండ్లతో ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రమంతా చల్లబడింది. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో బుధవారం సాయంత్రం నుంచే వాన జోరుగా కురుస్తున్నది.
నైరుతి రుతుపవనాల కదలికలు నెమ్మదిగా ఉండడం, అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపాను ప్రభావంతో ఈ నెలలో వానలు కొంత ఆలస్యంగా కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎండలతో పాటు వడగాలులు వీస్తాయని తెలిపింది.