పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు.. నేడు ఉరుములు, మెరుపులతో వానలు హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు తెలంగాణపై చురుకుగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో రాష్ట్రంలో
హైదరాబాద్ : రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు �
హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు తెలంగాణవ్యాప్తంగా విస్తరించాయి. రాష్ట్రంలో ప్రవేశించిన మూడు రోజుల్లోనే విస్తరించడంతో వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వర్షాలు కురిశా
హైదరాబాద్ : వాతావరణ శాఖ రైతులకు శుభవార్త చెప్పింది. తెలంగాణలోకి సోమవారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలున్నాయని పేర్కొంది. గోవా, కొంకణ్, కర్నాటక ప్రాంతాల్లో శనివారం నాటికి విస్తరించాయని తెలిపిం�
హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు ఏపీలో ప్రవేశించడానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావ
హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు ఈ నెల 9, 10 తేదీల్లో ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. గతేడాది జూన్ 6న ప్రవేశించిన రుతుపవనాలు.. మూడు రోజుల్లోనే రాష్ట్రమంతా విస్తరించాయి. అయితే, గతే
హైదరాబాద్ : తెలంగాణలోకి రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ కే నాగరత్న తెలిపారు. రుతుపవానలు కేరళలోకి ముందుగానే ప్రశించినప్పటికీ విస్తర�
భారత వాతావరణ విభాగం అంచనా న్యూఢిల్లీ, మే 31: ఈసారి నైరుతి రుతుపవనాల సమయంలో దేశవ్యాప్తంగా సమృద్ధిగా వానలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనావేసింది. సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదుకావొచ్చని తెల�
Monsoon | కేరళ (Kerala) తీరాన్ని నైరుతి ముందుగానే పలకరించింది. సాధారణంకంటే మూడు రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) కేరళ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది (IMD).
భారత వాతావరణ విభాగం వెల్లడి న్యూఢిల్లీ, మే 27: నైరుతి రుతుపవనాలకు అనుకూల వాతావరణం నెలకొన్నదని, రానున్న రెండు మూడ్రోజుల్లో కేరళను తాకుతాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) శుక్రవారం పేర్కొన్నది. తొలుత ఈ ఏడాది కా�
హైదరాబాద్ : బంగాళాఖం, అండమాన్ నికోబార్ దీవుల్లో రుతుపవనాలు మరింత విస్తరించాయి. సముద్ర ఉష్ణోగ్రత, ఇతర వాతావరణ పరిస్థితుల కారణంగా వేగంగా రుతుపవనాలు విస్తరిస్తున్నాయని, సాధారణ షెడ్యూల్ కంటే ఆరు రోజులు
జూన్ 8లోగా రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 24 గంటల్లో అండమాన్ నికోబార్ దీవులకు రుతుపవనాలు వస్తాయని, ఆ తర్వాత బంగాళాఖాతం, హిందూ �
Southwest monsoon | రైతులకు శుభవార్త.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు (Southwest monsoon) ముందుగానే వచ్చే అవకాశం ఉంది. సాధారణం కంటే ఒక వారం ముందుగానే కేరళను తాకే అవకాశం ఉన్నదని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా జూన్ 1 న