హైదరాబాద్ : బంగాళాఖం, అండమాన్ నికోబార్ దీవుల్లో రుతుపవనాలు మరింత విస్తరించాయి. సముద్ర ఉష్ణోగ్రత, ఇతర వాతావరణ పరిస్థితుల కారణంగా వేగంగా రుతుపవనాలు విస్తరిస్తున్నాయని, సాధారణ షెడ్యూల్ కంటే ఆరు రోజులు
జూన్ 8లోగా రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 24 గంటల్లో అండమాన్ నికోబార్ దీవులకు రుతుపవనాలు వస్తాయని, ఆ తర్వాత బంగాళాఖాతం, హిందూ �
Southwest monsoon | రైతులకు శుభవార్త.. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు (Southwest monsoon) ముందుగానే వచ్చే అవకాశం ఉంది. సాధారణం కంటే ఒక వారం ముందుగానే కేరళను తాకే అవకాశం ఉన్నదని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. సాధారణంగా జూన్ 1 న
న్యూఢిల్లీ : రైతులకు భారత వాతావరణశాఖ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలతో దేశంలో సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దీర్ఘకాల సగటులో 96 నుంచి 104 శాతం వరకు వర్షపాతం నమోదుకావొచ్చ�
తిరువనంతపురం: ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి. గురువారం ఉదయం రుతుపవనాలు కేరళలో ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. జూన్ 1నే ఇవి రావాల్సి ఉండగా.. ఈసారి రెండు రోజులు ఆలస్య�
నైరుతి రుతుపవనాలు కేరళ-తమిళనాడుకు చాలా దగ్గరగా ఉన్నాయి. రుతుపవనాల ఉత్తర పరిమితి ప్రస్తుతం కొమొరిన్ సముద్రంలోని తీరాల నుంచి 100 కి.మీ. దూరంలో ఉన్నాయి. రానున్న 24 గంటల్లో ఎప్పుడైనా చేరుకోవచ్చునని ప�
రాష్ట్రంలో 30 వరకు ఓ మోస్తరు వానలుఝరాసంఘంలో 49 మి.మీ. వర్షం హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు ఈ నెల 31న కేరళలో ప్రవేశించే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపా�