Navy plane Crashes | దక్షిణ కొరియా (South Korea)లో ఘోర ప్రమాదం సంభవించింది. పోహాంగ్ నగరంలోని సైనిక స్థావరం సమీపంలో పర్వత ప్రాంతంలో సౌత్ కొరియా నావికాదళ గస్తీ విమానం కుప్పకూలిపోయింది (Navy plane Crashes).
ప్రపంచ ఆర్చరీ వరల్డ్కప్లో భారత ఆర్చర్లు పతకాల వేటలో మరో ముందడుగు వేశారు. రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ఇద్దరు ఆర్చర్లు సెమీస్ చేరగా కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో భారత జట్టు కాంస్య పోరుకు అర్హత స�
ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్న దుర్ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా మరో ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ప్రమాదం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధి వినోబానగర్ గ్రామ సమీప�
South Korea | ఉత్తర కొరియా (North Korea) సైన్యం తమ సరిహద్దుల్లోకి ప్రవేశించడంతో తాము హెచ్చరిక కాల్పులు జరిపినట్లు దక్షిణ కొరియా (South Korea) వెల్లడించింది. సరిహద్దులోని తూర్పు భూభాగంలో కిమ్ సైన్యం ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోప�
Yoon Suk Yeol: దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ను ఆ పదవి నుంచి తొలగిస్తూ ఆ దేశ రాజ్యాంగ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది డిసెంబర్లో దేశంలో మార్షియల్ చట్టాన్ని ప్రయోగించిన నేపథ్యంలో.. అధ్య
దక్షిణి కొరియాలోని దక్షిణ ప్రాంతాల్లో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తున్నది. 200కుపైగా నిర్మాణాలు ధ్వంసం కాగా, 24 మంది మృతి చెందారు. 27వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Fighter jets : సైనిక విన్యాసాల్లో అపశృతి చోటుచేసుకున్నది. యుద్ధ విమానాలు ప్రమాదవశాత్తు జనంపై బాంబులను జార విడిచాయి. ఈ ఘటన దక్షిణ కొరియాలో జరిగింది. ఆ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు.
Yoon Suk Yeol | అభిశంసనకు గురైన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్-యెల్ గురువారం కోర్టుల్లో విచారణకు హాజరయ్యారు. దేశంలో అత్యవసర పరిస్థితిని విధించడంపై విచారణ జరుగుతోంది. అయితే, ఆయన అభిశంసనపై కోర్టులో సవాల్ చ�
ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్లో మకావుతో జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించిన భారత షట్లర్లకు రెండో మ్యాచ్లో పరాభవం ఎదురైంది. గురువారం ఇక్కడ జరిగిన గ్రూప్-డీ పోరులో భారత్ 2-3తో దక్షిణ కొరియా చేతిల�
నెలరోజుల వ్యవధిలో దక్షిణ కొరియాలో మరో ప్రయాణికుల విమానం ప్రమాదానికి గురైంది. మంగళవారం రాత్రి గిమ్హే అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హాంకాంగ్కు బయల్దేరడానికి సిద్ధమవుతున్న ఎయిర్ బస్ మంటల్లో చిక్కుకుం
Aeroplane Fire Accident | దక్షిణ కొరియాలోని ఓ విమానాశ్రయంలో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న విమానంలో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో అందులోని 176 మంది ప్రయాణికులను సహాయ సిబ్బంది సురక్షితంగా తరలించారు.