గోదావరిఖని అంటేనే దక్షిణ భారతానికి కొంగు బంగారం.. కల్పతరువు అనీ, నల్లబంగారం బయటకు తీసి ప్రపంచంకు దివిటీలుగా ఇక్కడి ప్రజలు నిలిచారనీ, చిన్నప్పుడు నేనూ ఇక్కడే కాలి నడకన తిరిగే వాడినని , ఇక్కడి వాతావరణం అంటే
Karate Competitions | ఏపీలోని కడపలో జరుగుతున్న 4వ సౌత్ ఇండియా ఇన్విటేషనల్ కరాటే చాంపియన్షిప్ పోటీల్లో నాగర్ కర్నూల్ జిల్లా బిబిజేపల్లి విద్యార్థులు ప్రతిభను కనబర్చారు.
Weather Update | దేశవ్యాప్తంగా వింత వాతావరణం ఏర్పడుతున్నది. పలు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర, మధ్య, పశ్చిమ భారతంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. అదే సమయంలో ఈశాన్య, దక్షిణాది రా
IMD Weather Report | భారత్లో విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ వైపు దక్షిణ భారతంలో వడగళ్ల వానలు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో వైపు ఉత్తర భారత్లో వేడి పెరు�
జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ర్టాలకు తీరని అన్యాయం జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తంచేశారు.
B Vinod Kumar | కరీంనగర్ కార్పొరేషన్ : దేశంలో త్వరలో చేపట్టబోయే పార్లమెంట్ స్థానాల పునర్వీభజనలో దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గకుండా.. 1971 నిష్పత్తి ప్రకారమే పూర్వ విభజన చేస్తారని తాను భావిస్తున్నట్లు మాజీ ఎ�
జనాభా నియంత్రణే దక్షిణాది రాష్ర్టాలకు శాపంగా మారింది. జనాభా నియంత్రణ పాటించని ఉత్తరాది రాష్ర్టాలకు అధిక మేలు దక్కుతున్నది. దీంతో కేంద్ర పన్నుల్లో తీవ్ర వ్యత్యాసం కొట్టొచ్చినట్టు కానవస్తున్నది. దక్షిణ�
అమెజాన్, ఫ్లిప్కార్ట్పై సౌత్ ఇండియా ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్(ఓరా) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రెండు సంస్థలు వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టింది.
Health Tips : బ్రేక్ఫాస్ట్ అనగానే సౌతిండియన్ క్లాసిక్స్ ఇడ్లీ, దోశలే ముందుగా అందరికీ గుర్తుకొస్తాయి. పోషకాలతో కూడిన ఈ అల్పాహారాలు గంటల కొద్దీ కడుపు నిండిన భావనను కలిగిస్తాయి.
దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దసంస్థ అయిన సింగరేణిలో ఉద్యోగులతోపాటు ఓపెన్కాస్టుల్లో పనిచేస్తున్న ఆఫ్ లోడింగ్ కార్మికుల పాత్ర కూడా ఎంతో చెప్పుకోదగినది. సింగరేణి సంస్థ సాధిస్తున్న లాభాల్లో వీరి చెమట �
ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి రాష్ర్టాల్లో చావుదెబ్బ తిన్న బీజేపీ దాని మిత్రపక్షాలు దక్షిణ భారతంలో మాత్రం నిలదొక్కుకోగలిగాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర రాష్ర్టాల్లో 60 ను�
KCR | తెలంగాణలో బీజేపీకి వన్ ఆర్ నన్ సీట్లు వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. బీఆర్ఎస్కు 12 నుంచి 14 సీట్లు వస్తాయని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ భవన�
ఐటీసీ హోట ల్స్, నార్నే హోటల్స్ అండ్ రిసార్ట్స్ జట్టు కట్టాయి. ఓ కొత్త హోటల్ కోసం మేనేజ్మెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. కర్నాటకలోని కూర్గ్ వద్దగల మడికెరి హిల్టౌన్లో వెల్కమ్హోటల్ బ్రాండ
మౌర్యసామ్రాజ్య పతనానంతరం దక్షిణాన శాతవాహనులు రాజ్యస్థాపన చేశారు. దక్షిణ భారతదేశాన్ని పాలించిన తొలి చారిత్రక రాజవంశంగా శాతవాహనులు ఖ్యాతి గడించారు. సుమారు 450 సంవత్సరాలపాటు పాలించి అనేక దండయాత్రల నుంచి ద�