యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్రెడ్డి స్టేడియం వేదికగా జరుగుతున్న సౌత్ఇండియా తైక్వాండో చాంపియన్షిప్లో దర్శణ కోలి విజేతగా నిలిచింది. శనివారం జరిగిన బాలికల అండర్-16 46కిలోల విభాగంలో 6-5, 7-5 తేడాతో ఐశ్వర్యప�
ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 11, 12 తేదీల్లో కర్ణాటక, తమిళనాడు, ఏపీ, తెలంగాణలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన వివరాలను పీఎంవో అధికారులు వెల్లడించారు. ఈ పర్యటనలో దాదాపు రూ.25వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రార�
‘మతం పేరుతో రెచ్చగొట్టడం, ప్రజలను విభజించడం, ఘర్షణ వాతావరణంతో లబ్ధి పొందాలన్న వ్యూహాలు దక్షిణాది రాష్ర్టాల్లో పనిచేయవు. అందుకే దక్షిణాది నుంచి ప్రజాకర్షణ కలిగిన, బలమైన, యువ నేతలను తయారు చేయలేకపోతున్నాం
northeast monsoon | ఈశాన్య రుతుపవనాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ను పలకరించాయి. నైరుతి రుతుపవనాలు దేశాన్ని వీడగా.. ఈశాన్య రుతుపవనాల ఆగమనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుండగా తమిళనాడులో ప్రవేశించినట్లు
జాతీయ పార్టీ కావడం అంటే ఇరుగు పొరుగు రాష్ర్టాల్లో పోటీకి అవకాశాన్ని తీసుకోవడం. ఇది ఇప్పటిదాకా కొన్ని పార్టీలు అనుసరించిన మార్గం. కానీ, జాతీయ దృక్పధంతో, జాతీయ విధానంతో, జాతి తాత్వికతను అర్థ చేసుకొని దేశం మ
దక్షిణాదిలోనూ పాగా వేయడానికి బీజేపీ.. కేంద్రంలో అధికారాన్ని అడ్డగోలుగా వాడుకొంటున్నదని విమర్శలు వస్తున్నాయి. దక్షిణ రాష్ర్టాల్లో ప్రత్యర్థి పార్టీలు, నేతలు.. వారి సన్నిహితులపై కేంద్ర దర్యాప్తు సంస్థలత
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ‘హర్ ఘర్ ఫ్రీడమ్ సేల్’ ఆఫర్ ప్రకటించింది. సంప్రదాయ, ఆధునిక ఫ్యాషన్ బ్రాండెడ్ మెన్స్వేర్, ఉమ
తెలంగాణలో ఒకప్పుడు విమానాశ్రయమంటే బేగంపేట మాత్రమే. హైదరాబాద్కు వచ్చిపోయేవారిలో చాలా మంది ఈ ఎయిర్పోర్టును చూసేందుకు ఆసక్తి చూపేవారు. అప్పట్లో ఈ విమానాశ్రయం నుంచి దాదాపు ప్రతి 4 గంటలకు ఓ విమానం గాలిలోక�
దక్షిణాది అంటే ఉత్తరాది నాయకులకు అనాది నుంచే చిన్నచూపు. ప్రతిభావంతుడైనా సరే, కేంద్ర రాజకీయాలను శాసించే స్థాయికి దక్షిణాది నాయకుడు ఇప్పటివరకు ఎదగలేదంటే అతిశయోక్తి కాదు
పార్టీకి, ప్రభుత్వానికి కార్యకర్తలు వారధిలా పని చేయాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని పోలీస్ కన్వెన్షన్హాల్లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సిద్దిపేట పట్టణ విస�
రంగస్థలం అనే ప్రత్యేక వేదిక లేకుండా బాగోతాల ప్రదర్శనలు ప్రజల మధ్యలోనే పాత్రలకు తగిన దుస్తులతో ఆయుధాలు ధరించి సంభాషణలతో ప్రజలను అలరిం చేవారు. ‘రామాయణం’, ‘మహాభారతం’, ‘అల్లిరాణి’, ‘పరుశురామ పరాక్రమం’ మొదల�
ఆసియా దేశాల్లో నేటికీ బౌద్ధం ప్రధాన మతంగా కొనసాగటాన్ని చూపుతూ ‘లైట్ ఆఫ్ ఆసియా’ (బుద్ధుడు) ఆవిర్భవించింది మా వద్దే అని గర్వంగా చెప్పుకొంటాం. బౌద్ధం ప్రాచీన భారతదేశంపై చూపించిన ప్రభావం అపారం. భారత ఉపఖండ�
Omicron Variant | గతేడాది చివరలో దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఒమిక్రాన్ వేరియంట్ భారత్లో థర్డ్ వేవ్కు కారణమైంది. ఈ వేరియంట్ ముఖ్యంగా దక్షిణభారతంపై తీవ్ర ప్రభావం