EV Bus NueGo | హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-బెంగళూరు తర్వాత చెన్నై నుంచి పుదుచ్చేరి, తిరుపతి, బెంగళూరు నగరాలకు న్యూగో ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు ప్రారంభించింది.
కర్ణాటక రాష్ట్రంలో ఘోర పరాజయంతో బీజేపీ ముక్త్ సౌతిండియాగా మారిందని పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. కర్ణాటక నుంచే అభివృద్ధి నిరోధక బీజేపీ పతనం �
బెల్జియంలో అంతర్జాతీయ స్థాయి లైఫ్ సైన్సెస్ క్లస్టర్గా గుర్తింపు పొందిన ఫ్లాండర్స్ రీజియన్తో హైదరాబాద్కు ఎన్నో సారూప్యతలు ఉన్నాయని ఫ్లాండర్స్ రీజియన్ సౌత్ ఇండియా ఇంచార్జి జయంత్ నడిగార్ తె�
Hyderabad | దక్షిణాదిలో గృహ అమ్మకాలు రికార్డు స్థాయిలో జరగ్గా అందులో హైదరాబాద్ సరికొత్త రికార్డు సృష్టించింది. బెంగళూరు, చైన్నై వంటి నగరాల కంటే గరిష్ఠ విక్రయాలను నమోదుచేసి హైదరాబాద్ తొలిస్థానంలో నిలిచిందన�
Errabelli Dayakar rao | రాష్ట్ర ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భోగి శుభాకాంక్షలు తెలిపారు. పాతను వదిలి కొత్తకు భోగి మంటలు స్వాగతం పలుకుతాయన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలోని మంత్రి నివాసంలో భోగి
యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్రెడ్డి స్టేడియం వేదికగా జరుగుతున్న సౌత్ఇండియా తైక్వాండో చాంపియన్షిప్లో దర్శణ కోలి విజేతగా నిలిచింది. శనివారం జరిగిన బాలికల అండర్-16 46కిలోల విభాగంలో 6-5, 7-5 తేడాతో ఐశ్వర్యప�
ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 11, 12 తేదీల్లో కర్ణాటక, తమిళనాడు, ఏపీ, తెలంగాణలో పర్యటించనున్నారు. ఆయన పర్యటన వివరాలను పీఎంవో అధికారులు వెల్లడించారు. ఈ పర్యటనలో దాదాపు రూ.25వేల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రార�
‘మతం పేరుతో రెచ్చగొట్టడం, ప్రజలను విభజించడం, ఘర్షణ వాతావరణంతో లబ్ధి పొందాలన్న వ్యూహాలు దక్షిణాది రాష్ర్టాల్లో పనిచేయవు. అందుకే దక్షిణాది నుంచి ప్రజాకర్షణ కలిగిన, బలమైన, యువ నేతలను తయారు చేయలేకపోతున్నాం
northeast monsoon | ఈశాన్య రుతుపవనాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ను పలకరించాయి. నైరుతి రుతుపవనాలు దేశాన్ని వీడగా.. ఈశాన్య రుతుపవనాల ఆగమనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుండగా తమిళనాడులో ప్రవేశించినట్లు
జాతీయ పార్టీ కావడం అంటే ఇరుగు పొరుగు రాష్ర్టాల్లో పోటీకి అవకాశాన్ని తీసుకోవడం. ఇది ఇప్పటిదాకా కొన్ని పార్టీలు అనుసరించిన మార్గం. కానీ, జాతీయ దృక్పధంతో, జాతీయ విధానంతో, జాతి తాత్వికతను అర్థ చేసుకొని దేశం మ
దక్షిణాదిలోనూ పాగా వేయడానికి బీజేపీ.. కేంద్రంలో అధికారాన్ని అడ్డగోలుగా వాడుకొంటున్నదని విమర్శలు వస్తున్నాయి. దక్షిణ రాష్ర్టాల్లో ప్రత్యర్థి పార్టీలు, నేతలు.. వారి సన్నిహితులపై కేంద్ర దర్యాప్తు సంస్థలత
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ‘హర్ ఘర్ ఫ్రీడమ్ సేల్’ ఆఫర్ ప్రకటించింది. సంప్రదాయ, ఆధునిక ఫ్యాషన్ బ్రాండెడ్ మెన్స్వేర్, ఉమ
తెలంగాణలో ఒకప్పుడు విమానాశ్రయమంటే బేగంపేట మాత్రమే. హైదరాబాద్కు వచ్చిపోయేవారిలో చాలా మంది ఈ ఎయిర్పోర్టును చూసేందుకు ఆసక్తి చూపేవారు. అప్పట్లో ఈ విమానాశ్రయం నుంచి దాదాపు ప్రతి 4 గంటలకు ఓ విమానం గాలిలోక�
దక్షిణాది అంటే ఉత్తరాది నాయకులకు అనాది నుంచే చిన్నచూపు. ప్రతిభావంతుడైనా సరే, కేంద్ర రాజకీయాలను శాసించే స్థాయికి దక్షిణాది నాయకుడు ఇప్పటివరకు ఎదగలేదంటే అతిశయోక్తి కాదు