దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దసంస్థ అయిన సింగరేణిలో ఉద్యోగులతోపాటు ఓపెన్కాస్టుల్లో పనిచేస్తున్న ఆఫ్ లోడింగ్ కార్మికుల పాత్ర కూడా ఎంతో చెప్పుకోదగినది. సింగరేణి సంస్థ సాధిస్తున్న లాభాల్లో వీరి చెమట �
ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి రాష్ర్టాల్లో చావుదెబ్బ తిన్న బీజేపీ దాని మిత్రపక్షాలు దక్షిణ భారతంలో మాత్రం నిలదొక్కుకోగలిగాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర రాష్ర్టాల్లో 60 ను�
KCR | తెలంగాణలో బీజేపీకి వన్ ఆర్ నన్ సీట్లు వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. బీఆర్ఎస్కు 12 నుంచి 14 సీట్లు వస్తాయని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ భవన�
ఐటీసీ హోట ల్స్, నార్నే హోటల్స్ అండ్ రిసార్ట్స్ జట్టు కట్టాయి. ఓ కొత్త హోటల్ కోసం మేనేజ్మెంట్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నాయి. కర్నాటకలోని కూర్గ్ వద్దగల మడికెరి హిల్టౌన్లో వెల్కమ్హోటల్ బ్రాండ
మౌర్యసామ్రాజ్య పతనానంతరం దక్షిణాన శాతవాహనులు రాజ్యస్థాపన చేశారు. దక్షిణ భారతదేశాన్ని పాలించిన తొలి చారిత్రక రాజవంశంగా శాతవాహనులు ఖ్యాతి గడించారు. సుమారు 450 సంవత్సరాలపాటు పాలించి అనేక దండయాత్రల నుంచి ద�
నిధుల కేటాయింపుల విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు దక్షిణాది రాష్ర్టాలపై పూర్తి వివక్ష చూపిస్తున్నదని కాంగ్రెస్ ఎంపీ, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ ఆరోపించారు. ఇ
దక్షిణాదికి ఉత్తరాది ప్రజ ల వలసలకు అడ్డుకట్ట వేయాలని ‘సౌత్ సేన’ దక్షిణ భారత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసింది. దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతీయుల వలసలు రోజురోజుకూ పెరుగుతున్నదని సౌత్ సేన అధ్యక్షుడు
ఈ ప్రస్థానం ఆషామాషీగా జరగడం లేదు. దీనివెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, విద్యుత్తురంగంలో పనిచేస్తున్న వేలాది ఇంజినీర్ల, కార్మికుల కృషి ఉన్నది. తెలంగాణకు పూర్వం కరెంటు పరిస్థితి ఎట్లుండె, ప్రస్తుతం �
మీడియాలో ప్రచారమవుతున్నట్టుగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన తరువాత దక్షిణ భారతదేశంలో ఎంపీ సీట్లు గణనీయంగా తగ్గితే.. దక్షిణాన బలమైన ప్రజా ఉద్యమం మొదలవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ ప�
Minister KTR | డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను కేంద్రం వినాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు డిమాండ్ చేశారు. దక్షిణాదిలో లోక్సభ సీట్లు తగ్గినే బలమైన ప్రజాఉద్యమం వస్తుందని
హైదరాబాద్ మరో జాతీయ సదస్సుకు వేదికకాబోతున్నది. దక్షిణ భారతంలోనే అతిపెద్ద మార్కెటింగ్, టెక్నాలజీ ఎగ్జిబిషన్ ఎలివేట్ ఎక్స్పోను ఈ నెల 20 నుంచి 21 వరకు రెండు రోజులపాటు ఈథోస్ ఇమాజినేషన్ నిర్వహిస్తున్న�
నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారతదేశానికి తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల్లో చైతన్యం కారణంగా ఉత్తరాదితో పోలిస్తే దక్షి�