నిధుల కేటాయింపుల విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు దక్షిణాది రాష్ర్టాలపై పూర్తి వివక్ష చూపిస్తున్నదని కాంగ్రెస్ ఎంపీ, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ ఆరోపించారు. ఇ
దక్షిణాదికి ఉత్తరాది ప్రజ ల వలసలకు అడ్డుకట్ట వేయాలని ‘సౌత్ సేన’ దక్షిణ భారత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసింది. దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతీయుల వలసలు రోజురోజుకూ పెరుగుతున్నదని సౌత్ సేన అధ్యక్షుడు
ఈ ప్రస్థానం ఆషామాషీగా జరగడం లేదు. దీనివెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, విద్యుత్తురంగంలో పనిచేస్తున్న వేలాది ఇంజినీర్ల, కార్మికుల కృషి ఉన్నది. తెలంగాణకు పూర్వం కరెంటు పరిస్థితి ఎట్లుండె, ప్రస్తుతం �
మీడియాలో ప్రచారమవుతున్నట్టుగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన తరువాత దక్షిణ భారతదేశంలో ఎంపీ సీట్లు గణనీయంగా తగ్గితే.. దక్షిణాన బలమైన ప్రజా ఉద్యమం మొదలవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ ప�
Minister KTR | డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను కేంద్రం వినాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు డిమాండ్ చేశారు. దక్షిణాదిలో లోక్సభ సీట్లు తగ్గినే బలమైన ప్రజాఉద్యమం వస్తుందని
హైదరాబాద్ మరో జాతీయ సదస్సుకు వేదికకాబోతున్నది. దక్షిణ భారతంలోనే అతిపెద్ద మార్కెటింగ్, టెక్నాలజీ ఎగ్జిబిషన్ ఎలివేట్ ఎక్స్పోను ఈ నెల 20 నుంచి 21 వరకు రెండు రోజులపాటు ఈథోస్ ఇమాజినేషన్ నిర్వహిస్తున్న�
నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణ భారతదేశానికి తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల్లో చైతన్యం కారణంగా ఉత్తరాదితో పోలిస్తే దక్షి�
EV Bus NueGo | హైదరాబాద్-విజయవాడ, హైదరాబాద్-బెంగళూరు తర్వాత చెన్నై నుంచి పుదుచ్చేరి, తిరుపతి, బెంగళూరు నగరాలకు న్యూగో ఎలక్ట్రిక్ బస్సు సర్వీసులు ప్రారంభించింది.
కర్ణాటక రాష్ట్రంలో ఘోర పరాజయంతో బీజేపీ ముక్త్ సౌతిండియాగా మారిందని పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. కర్ణాటక నుంచే అభివృద్ధి నిరోధక బీజేపీ పతనం �
బెల్జియంలో అంతర్జాతీయ స్థాయి లైఫ్ సైన్సెస్ క్లస్టర్గా గుర్తింపు పొందిన ఫ్లాండర్స్ రీజియన్తో హైదరాబాద్కు ఎన్నో సారూప్యతలు ఉన్నాయని ఫ్లాండర్స్ రీజియన్ సౌత్ ఇండియా ఇంచార్జి జయంత్ నడిగార్ తె�
Hyderabad | దక్షిణాదిలో గృహ అమ్మకాలు రికార్డు స్థాయిలో జరగ్గా అందులో హైదరాబాద్ సరికొత్త రికార్డు సృష్టించింది. బెంగళూరు, చైన్నై వంటి నగరాల కంటే గరిష్ఠ విక్రయాలను నమోదుచేసి హైదరాబాద్ తొలిస్థానంలో నిలిచిందన�
Errabelli Dayakar rao | రాష్ట్ర ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భోగి శుభాకాంక్షలు తెలిపారు. పాతను వదిలి కొత్తకు భోగి మంటలు స్వాగతం పలుకుతాయన్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలోని మంత్రి నివాసంలో భోగి