మౌర్యసామ్రాజ్య పతనానంతరం దక్షిణాన శాతవాహనులు రాజ్యస్థాపన చేశారు. దక్షిణ భారతదేశాన్ని పాలించిన తొలి చారిత్రక రాజవంశంగా శాతవాహనులు ఖ్యాతి గడించారు. సుమారు 450 సంవత్సరాలపాటు పాలించి అనేక దండయాత్రల నుంచి దక్షిణాపథాన్ని రక్షించి సువిశాల సామ్రాజ్యాన్ని స్థాపించారు. రాజకీయ సమైక్యతను సాధించి, సాంస్కృతిక సేవలను అందించారు. ఉత్తర భారతదేశంలో మగధ వరకు తమ దిగ్విజయ యాత్రలను నిర్వహించారు.
స్వదేశీ రచనలు
విదేశీ రచనలు
వేయించినవారు : దేవీ నాగానిక
భాష : ప్రాకృతం
వేయించినది: గౌతమీ బాలశ్రీ
భాష: ప్రాకృతం
జారీ చేసింది: కుబేరుడు
ఉన్నాఘర్ శాసనం: ఈ శాసనం శాతవాహనుల కాలంనాటి పరిపాలనా వ్యవస్థ, మంత్రిమండలి గురించి వివరాలను తెలియజేస్తుంది.
కన్హేరీశాసనం: దీన్ని తొలి తరం శాతవాహన రాజు కృష్ణుడు (కన్హా) వేయించాడు.
వేయించినది: మూడో పులోమావి
లభించిన ప్రాంతం: బళ్లారి
వేయించినది: ఖారవేలుడు
జారీచేసినది: రుద్రదాముడు
జారీ చేసినది: అశోకుడు
భాష: ప్రాకృతం