మౌర్యసామ్రాజ్య పతనానంతరం దక్షిణాన శాతవాహనులు రాజ్యస్థాపన చేశారు. దక్షిణ భారతదేశాన్ని పాలించిన తొలి చారిత్రక రాజవంశంగా శాతవాహనులు ఖ్యాతి గడించారు. సుమారు 450 సంవత్సరాలపాటు పాలించి అనేక దండయాత్రల నుంచి ద�
శాతవాహన యుగం -దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన తొలి ప్రధాన రాజవంశం శాతవాహనులది. దక్షిణ భారతదేశంలో తొలి విశాల సామ్రాజ్యాన్ని స్థాపించి సుదీర్ఘకాలంపాటు రాజకీయ సమైక్యతను కల్పించిన ఘనత వీరిది. సుమారు రెండు
చేర్యాల, జూన్ 24 : సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరులో శాతవాహనుల కాలం నాటి మట్టిముద్రలను గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్, సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ తెలిప�
మధ్యయుగం నాటి రాతి పరికరాలు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుల వెల్లడి సిద్దిపేట అర్బన్, మార్చి 12: సిద్దిపేట పట్టణానికి ఉత్తర భాగాన మా మిండ్ల బాయి దగ్గర గల పాటిగడ్డ మీద చారిత్రక ఆధారాలు లభించినట్టు కొత్త �