నేడు భారత్, దక్షిణాఫ్రికా ఢీ రాత్రి 7.00 నుంచి కటక్: బ్యాటింగ్లో రాణించినా.. బౌలర్ల వైఫల్యం కారణంగా తొలి టీ20లో ఓటమి పాలైన టీమ్ఇండియా.. రెండో పోరుకు సిద్ధమైంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం కటక్ వ
కేప్ టౌన్: ఆకాశంలో వింతగా గ్రీన్ లైట్ కనిపించింది. దీంతో ఏలియన్ దాడిగా నెటిజన్లు అనుమానం వ్యక్తం చేశారు. దక్షిణాఫ్రికాలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం 8 గంటలకు ఆకాశంలో ఆకుపచ్చ రంగులో కాంతి కనిపించిం�
భువనేశ్వర్: ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టీ20లో భారీ స్కోరు చేసినా.. బౌలింగ్ వైఫల్యంతో మూల్యం చెల్లించుకున్న టీమ్ఇండియా.. రెండో మ్యాచ్ కోసం కటక్ చేరుకుంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఆదివారం రెం�
ముంబై : దక్షిణాఫ్రికా ఆటగాడు మర్కరమ్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతన్ని ఐసోలేషన్లో ఉంచినట్లు తెలుస్తున్నది. ఇవాళ భారత్ – దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టీ20 సిరిస్ ఇవాళ ఢిల్లీ వేదిక జ�
జొహన్నెస్బర్గ్, జూన్ 7: దక్షిణాఫ్రికాలో అవినీతికి పాల్పడిన భారత సంతతికి చెందిన రాజేశ్ గుప్తా, అతుల్ గుప్తా సోదరులను దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. వీరి అవినీతి కారణంగా ఏకంగా దక్షిణాఫ్రికా అధ్యక్ష
భారత్ లో ఎండలు మండిపోతున్నాయి. నైరుతి రుతుపవనాలు అరేబియా తీరాన్ని తాకడానికి చేరువలో ఉండటంతో దక్షిణాదిలో ఉష్ణోగ్రతలు కాస్త చల్లబడినా.. ఉత్తర భారతంలో మాత్రం ఎండలకు తోడు వడగాలుల కారణంగా ప్రజలు బయటకు రావాల�
న్యూఢిల్లీ: ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు భారత్కు విచ్చేసిన దక్షిణాఫ్రికా జట్టు.. కొవిడ్ పరీక్షలు పూర్తి చేసుకొని శుక్రవారం తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. ఢిల్లీ వేదికగా ఈ నెల 9న మొదటి మ్యాచ్�
న్యూఢిల్లీ: టీ20 సిరీస్లో పాల్గొనే దక్షిణాఫ్రికా జట్టు ఇవాళ ఢిల్లీ చేరుకున్నది. దక్షిణాఫ్రికా, ఇండియా మధ్య మొత్తం 5 టీ20 మ్యాచ్లు జరగనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి మ్యాచ్ జూన్ 9
ఐపీఎల్ విజయవంతంగా ముగియడంతో బీసీసీఐ తదుపరి సిరీస్లపై దృష్టి పెట్టింది. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం భారత జట్టు ఈనెల 5వ తేదీన ఢిల్లీలో కలువనుండగా, గురువారం దక్షిణాఫ్రికా జట్టు ఇక్కడకు చేరుకోనుంది.
ముంబై : స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరిస్కు భారత జట్టును ఆదివారం బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ సహా పలువురు సీనియర్లకు చేతన్ శర్మ నేతృత్వంలోని సెక్షన్ కమిటీ విశ్రాంతి ఇచ్�
వచ్చే నెలలో టీమ్ఇండియాతో జరుగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం మంగళవారం దక్షిణాఫ్రికా16 మందితో కూడిన జట్టును ప్రకటించింది. గతేడాది యూఏఈ వేదికగా జరిగిన పొట్టి ప్రపంచకప్ అనంతరం.. సఫారీ జట్టు ఆడనున్న తొ�
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ఆధ్వర్యంలో సౌత్ ఆఫ్రికాలో ఘనంగా నిర్వహించారు. ముందుగా టీఆర్ఎస్ పార్టీ జెండాన