Mohammed Siraj: పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే అతని స్థానంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్కు మహమ్మద్ సిరాజ్ను ఎంపిక చేశారు. బుమ్రా వెన్ను నొప్పితో బాధపడుతున్�
Suryakumar Yadav sixer: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో సూర్య కుమార్ యాదవ్ తన సత్తా చాటాడు. ఆ మ్యాచ్లో అజేయంగా అతను 50 రన్స్ చేశాడు. అయితే ఏడో ఓవర్లో ఓ భారీ సిక్సర్ కొట్టాడతను. నోర్జా వేసిన లెగ్సై
Great Star Diamond: బ్రిటన్ రాణి ఎలిజబెత్ మృతి తర్వాత ఆమె కిరీటంలో ఉన్న వజ్రాలను ఇచ్చేయాలంటూ డిమాండ్లు ఎక్కువవుతున్నాయి. తాజాగా ఆ జాబితాలో దక్షిణాఫ్రికా చేరింది. గ్రేట్ స్టార్ ఆఫ్ ఆఫ్రికాగా పిలువబడే కలిన�
తొలి టెస్టులో ఇంగ్లండ్ చిత్తు లండన్: సమిష్టి ప్రదర్శనతో సత్తాచాటిన దక్షిణాఫ్రికా జట్టు.. ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించింది. లార్డ్స్ వేదికగా మూడు రోజుల్లోనే ముగిసిన పోరులో సఫారీ జట
CWG | కామన్వెల్త్ గేమ్స్లో (CWG) భారత పురుషుల హాకీ జట్టు ఫైనల్స్కు చేరింది. శనివారం దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన సెమీఫైనల్లో 3-2తో మన్ప్రీత్సింగ్ సేన విజయం సాధించింది.
టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్తో టీ20 సిరీస్లు ఆడేందుకు గాను అగ్రరాజ్యం అమెరికాకు చేరింది. ఐదు మ్యాచ్ల ఈ సిరీస్లో భాగంగా ఇప్పటికే మూడు టీ20లు కరేబియన్ దీవుల్లో నిర్వహించగా.. మిగిలిన రెండు మ్యాచ్లను
బ్రిస్టల్ : ఐర్లాండ్తో జరిగిన తొలి టి20మ్యాచ్లో దక్షిణాఫ్రికా 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓపెనర్ రేజా హెండ్రిక్స్ వరుసగా నాలుగో అర్ధసెంచరీ నమోదు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాస్ గెలి�
జోహన్నస్బర్గ్: దక్షిణాఫ్రికాలో దారుణం జరిగింది. మ్యూజిక్ వీడియో షూట్ చేస్తున్న ఓ బృందంపై సాయుధులు దాడి చేసి 8 మంది యువతుల్ని రేప్ చేశారు. జోహన్నస్బర్గ్కు సమీపంలో ఉన్న క్రుగెర్స్డార్ప్ ప�
ద్వీపరాజ్యంలో రాజకీయ సునామీ అంతర్జాతీయ ఇంటర్నెట్పై ఇండియా టీమ్ నిఘా నిరసనగా మారిషస్ టెలికం సీఈవో రాజీనామా జగ్నాథ్ సర్కారు చుట్టూ బిగుస్తున్న ఉచ్చు న్యూఢిల్లీ, జూలై 25: హిందూ మహా సముద్ర ద్వీపరాజ్యమై
సౌత్ ఆఫ్రికా : మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు అధ్వర్యంలో సౌత్ ఆఫ్రికాలో ఘనంగా నిర్వహించారు. నాగరాజు కేక్ కట్ చేసి కేటీఆర్కు జన్మదిన శు
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందే ఉంటుంది. దేశంలో ఎలాంటి విపత్తులు సంభవించినా బాధితులకు మేమున్నామంటూ ఆపన్నహస్తం అందిస్తుంటారు. గతంలో కేరళ, వరంగల్, హైదరాబ