పొట్టి ప్రపంచకప్ ప్రారంభానికి ముందు టీ20 ఫార్మాట్లో ఆడిన చివరి పోరులో టీమ్ఇండియా పరాజయం పాలైంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓడి సిరీస్ కోల్పోయిన దక్షిణాఫ్రికా.. నామమాత్రమైన పోరులో ఓదార్పు విజయం దక్కించు
పొట్టి ప్రపంచకప్నకు ముందు టీమ్ఇండియా చివరి మ్యాచ్ ఆడేందుకు రెడీ అయింది. దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇప్పటికే రెండు టీ20లు నెగ్గి కప్పు ఖరారు చేసుకున్న రోహిత్ సేన.. నేడు మరో మారు సఫా
ఆరంభంలో మన బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో కనీసం పోటీనివ్వలేక పోయిన సఫారీ టీమ్ ఆఖర్లో సత్తాచాటింది. పిడుగుల్లాంటి షాట్లతో మిల్లర్ భయపెట్టినా.. వరుసగా రెండో మ్యాచ్లో విజయంతో రోహిత్ సేన సిరీస్ పట�