తెలుగు ఆటగాడు కోన శ్రీకర్ భరత్ దక్షిణాఫ్రికా పర్యటనకు భారత ‘ఎ’ జట్టు సారథిగా ఎంపికయ్యాడు. ఈ నెల 10 నుంచి దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న టీమిండియా టీ20, వన్డే, టెస్టు సిరీస్లు ఆడనుంది. అదే సమయంలో యువ ఆటగాళ�
Mitchell Marsh : ఆస్ట్రేలియా విధ్వంసక ఆటగాడు మిచెల్ మార్ష్(Mitchell Marsh) కెప్టెన్సీపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. జట్టుకు తన అవసరం ఉన్నన్ని రోజులు సారథిగా కొనసాగుతానని అన్నాడు. అయితే.. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట�
Vladimir Putin | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన దక్షిణాఫ్రికా పర్యటనను రద్దు చేసుకున్నారు. దేశం దాటి దక్షిణాఫ్రికాకు వెళ్తే తనను అరెస్ట్ చేస్తారేమోనన్న భయంతో ఆయన తన పర్యటనను విరమించుకున్నారు.
Team India - South Africa Tour : వెస్టిండీస్ పర్యటనలో ఉన్న భారత జట్టు(Team India) త్వరలోనే దక్షిణాఫ్రికా(South Africa) గడ్డపై కాలుమోపనుంది. అవును.. టీమిండియా, దక్షిణాఫ్రికా పర్యటన ఖరారైంది. భారత క్రికెట్ బోర్డు(BCCI), దక్షి
టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ల రేసులో ఓపెనర్ కేఎల్ రాహుల్ ముందు వరుసలో ఉన్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో రాహుల్ తొలిసారి టీమిండియా పగ్గాలు అందుకున్నాడు. ఇటీవల క్లబ్హౌస్లో రెడ్బుల్ క్రికె�
IND vs SA | సఫారీ టూర్లో వన్డే సిరీస్లో వైట్ వాష్కు గురైన భారత జట్టు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ముఖ్యంగా కేఎల్ రాహుల్ కెప్టెన్సీపై పలువురు పెదవి విరిచారు.
IND vs SA | టీమిండియాతో వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన సఫారీ జట్టులో ఒక ఆటగాడు చేసిన ఒక పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. సౌతాఫ్రికా ఆటగాడైన అతను ‘జై శ్రీరామ్’ అంటూ ఈ పోస్టు చేయడమే
IND vs SA | మూడో వన్డేలో భారత జట్టు కష్టాల్లో పడింది. ఐదు వికెట్లు కోల్పోయి గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితిలో ఉన్న టీమిండియాకు మరో షాక్ తగిలింది.
IND vs SA | టీమిండియాకు షాక్. సఫారీలతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ను గెలిపిస్తాడనుకున్న మాజీ సారధి విరాట్ కోహ్లీ (65)ని స్పిన్నర్ కేశవ్ మహరాజ్ పెవిలియన్ చేర్చాడు.
IND vs SA | సఫారీలతో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు నెమ్మదిగా పుంజుకుంటోంది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (9) స్వల్పస్కోరుకే వెనుతిరగడంతో మరోసారి జట్టును ముందుకు
IND vs SA | సఫారీలతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్కు తొలి దెబ్బ తగిలింది. 288 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ను ఎన్గిడీ ఐదో ఓవర్లోనే దెబ్బ కొట్టాడు.
IND vs SA | భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో సఫారీలు తడబడ్డారు. క్వింటన్ డీకాక్ (124), వాన్ డర్ డస్సెన్ (52) పోరాడటంతో భారీ స్కోరు చేసేలా కనిపించిన ఆ జట్టును భారత బౌలర్లు