లింగనిర్థారణ పరీక్షలు నేరమని తెలిసినా డబ్బు కోసం కొందరు వైద్యులు, స్కా నింగ్ సెంటర్ల యజమానులు అబార్షన్లు చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో ఎక్కువగా జరుగుతున్నాయి.
vehicles theft gang | దుండిగల్, సూరారం, బాలానగర్ పీఎస్ల పరిధిలో గత పక్షం రోజులుగా ద్విచక్ర వాహనాలు మాయమవుతుండటంతో ఫిర్యాదులు అందుకున్న పోలీసులు క్రైమ్, ఎస్ఓటి, లాండ్ ఆర్డర్ పోలీసులు టీంలుగా ఏర్పడి, నిఘా పెంచారు.
దుండిగల్, జూన్ 23: రూ.లక్షల విలువైన గంజాయిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకొని ఓ నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను మేడ్చల్ డీసీపీ కోటి�
జైల్లో దోస్తీ చేసి ఒడిశా నుంచి మహారాష్ట్రకు హైదరాబాద్ మీదుగా గంజాయి సరఫరా చేస్తున్న ఘరాన ముఠాను రాచకొండ ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఇందులో ఇద్దరు ప్రధాన సూత్రధారులు అయినప్పటికీ ఆయా పోల
హైదరాబాద్లోని గచ్చిబౌలి (Gachibowli), మాదాపూర్లోని పలు పబ్లలో ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎస్ టెర్మినల్ మాల్లో ఉన్న క్లబ్ రౌగ్ పబ్, ఫ్రాట్ హౌస్ పబ్లు న�
Prostitute Gang | దుండిగల్ తండాకు చెందిన శివ నాయక్ (30) ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతూ గత కొంతకాలంగా గండి మైసమ్మలోని దుండిగల్ మునిసిపాలిటీ కార్యాలయం సమీపంలో ఉన్న క్రికెట్ స్టేడియం వద్ద బహిరంగ ప్రదేశంలో వ్యభిచారం �
తిరుపతి నుంచి హైదరాబాద్ కొకైన్, ఇపిడ్రైన్ మత్తు పదార్థాన్ని తీసుకువచ్చి అమ్మేందుకు ప్రయత్నించిన ఐదుగురిని బాలానగర్ ఎస్ఓటీ , కూకట్పల్లి పోలీసులు పట్టుకుని రిమాండ్కు తరలించారు.
ఎస్వోటీ పోలీసుల అత్యుత్సాహంతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ యశోద దవాఖాన ఐసీయూలో కోమాలో ఉన్నట్టు తెలిసింది.
హైదరాబాద్లోని మాదాపూర్, గచ్చిబౌలిలో ఉన్న పలు పబ్లలో ఎస్వోటీ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. దీంతో మాదాపూర్లోని అకాన్ పబ్లో ఒకరు డ్రగ్స్ తీసుకున్న
Ganja | నగర శివారు ప్రాంతంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి ముఠా కలకలం రేపింది. గత కొన్ని రోజులుగా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సరఫరా కేంద్రాలు రోజుకోటి వెలుగులోకి వస్తున్నాయి.
నకిలీపత్తి విత్తనాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ముఠా సభ్యులను బాచుపల్లి, ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఏపీలోని కర్నూలు జిల్లా, జంజర్లకు చెందిన ఆలూరి మాదన్నక�
ఒకే ఒక్కడు.. కంటెయినర్లో తుక్కు మాటున గంజాయిని ఏపీ నుంచి హైదరాబాద్ మహా నగరం మీదుగా మహారాష్ట్రకు తరలిస్తూ రాచకొండ పోలీసులకు అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్గా పట్టుబడ్డాడు.
ఒడిశా బరంపూర్ నుంచి మహారాష్ట్రలోని దాదర్ వరకు రైల్లో అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర గంజాయి ముఠా సభ్యుల్లో ఒకరిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
Hyderabad | హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని ఎవర్గ్రీన్ బార్ అండ్ రెస్టారెంట్పై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. కస్టమర్లను ఆకర్షించేందుకు అందమైన అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్న ట్లు ఆరోపణల నేపథ్యంలో