కనీస భద్రత లేని హాస్టల్స్ను టార్గెట్ చేసుకుని ల్యాప్టాప్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నేరస్తులను బాలానగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు, దుండిగల్ పోలీసులు అరెస్ట్చేసి రిమాండ్కు తరలించారు.
హైదరాబాద్లోని ఎల్బీ నగర్లో డ్రగ్స్ తరలిస్తున్న (Drugs Suppliers) ముఠాను ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. నూతన సంవత్సర వేడుకల్లో మత్తు పదార్థాలను విక్రయించేందుకు ముగ్గురు సభ్యుల ముఠా ప్రయత్నిస్తున్నది.
రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు ట్రావెల్ బస్సుల్లో డ్రగ్స్ రవాణా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్ స్మగ్లర్లను మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్క
నకిలీ నోట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాకు చెందిన ఇద్దరిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.2.9 లక్షల నకిలీ నోట్ల(రూ.100, 500)తో పాటు మొత్తం రూ.7లక్షల విలువజేసే సొత�
ఒడిశా నుంచి హైదరాబాద్, మహారాష్ట్రకు గంజాయి రవాణా చేస్తున్న డ్రైవర్ను అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ. 2.23 కోట్ల విలువైన 710 కిలోల గంజాయిని మహేశ్వరం జోన్ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరితోపాటు డ్రగ్స్ వినియోగిస్తున్న ముగ్గురినిఎల్బీనగర్ జోన్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.12లక్షల విలువజేసే 100 గ్రాముల హెరాయిన్, 6 సెల్ఫో�
ఐరన్ బాక్స్లో గంజాయి దాచి.. ఒడిశా నుంచి హైదరాబాద్ పాత బస్తీకి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను మల్కాజిగిరి ఎస్ఓటీ, కీసర పోలీసులు పట్టుకున్నారు. ఈ వివరాలను గురువారం రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్
విద్యార్థులే లక్ష్యంగా నిషేధిత ఈ-సిగరెట్లను (E-Cigarettes) అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ-సిగరెట్లు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఎస్వోటీ పోలీసులు అదుపులోక