Hyderabad | రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నష్టాలు చవిచూడటంతో ఓ వ్యక్తి సెల్ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాతో చేతులు కలిపాడు. ఇక ఇతర రాష్ట్రాల నుంచి దొంగిలించి తీసుకొచ్చిన ఫోన్లను ఇక్కడ అమ్ముతూ.. పోలీసులకు పట�
తెలంగాణ సర్కార్ నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకుంటోంది. నాసిరకం విత్తనాలను పూర్తిస్థాయిలో రూపుమాపేందుకు వ్యవసాయ, పోలీస్శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ప్రత్యేక బృందాల �
నిషేధిత మాదకద్రవ్యాన్ని విక్రయించే వ్యక్తిని ఎస్ఓటీ పోలీసులు, మేడ్చల్ పోలీసులతో కలిసి పట్టుకున్నారు. మంగళవారం మేడ్చల్ పోలీస్స్టేషన్లో నిర్వహించిన సమావేశంలో ఏసీపీ సామల వెంకట్ రెడ్డి వివరాలు వెల
గుడుంబా రహిత ప్రాంతంగా గుర్తింపు పొందిన ధూల్పేటపై కన్నేసిన గంజాయి స్మగ్లర్లపై సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో రాజమండ్రి కేంద్రంగా ధూల్పేటకు గంజాయి సరఫరా చేస్తున్న ముఠ�
క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠాలపై సైబరాబాద్ పరిధిలోని శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో సన్రైజర్స్ హైదరాబాద్, ముంబాయి ఇండియన్స్ మధ్య జరుగుతున్న ఐపీఎల్-23 క్ర
నగరంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో బెట్టింగ్ పాల్పడుతూ లక్షల రూపాయలు దండుకుంటున్న ముగ్గురు నిందితులను రాచకొండ పరిధి..ఎల్బీనగర్ జోన్ ఎస్ పోలీసులు రెడ్ పట్టుకున్నారు. వారి నుంచి రూ.20లక్షల న
Hyderabad | హైదరాబాద్ : ఎండాకాలం వచ్చిందంటే చాలు పిల్లలు ఐస్ క్రీం తినేందుకు ఆసక్తి చూపుతారు. శుభకార్యాలకు కూడా భారీగా ఐస్క్రీంను సరఫరా చేస్తుంటారు. ఈ క్రమంలో ఐస్ క్రీంకు భారీగా డిమాండ్ పెరిగిపోతోం�
నకిలీ జనరల్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ల ముఠానుc అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.7.25 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదాపూర
Hyderabad | డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 3.67గ్రాముల ఎంఏడీఎంఏ డ్రగ్తో పాటు 27,170నగదు, ఆడి కారు, సెల్ఫోన్ తదితర రూ.49లక్షల విల
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇటీవల అక్రమ బ్లాస్టింగ్లు సంచలనం రేకెత్తుస్తున్నాయి. జిల్లాలో కొత్తగా వెంచర్లు చేసేవారు, క్వారీలు నిర్వహించే వారు, బావులు తవ్వడానికి కొందరు విచ్చలవిడిగా పేలుళ్లకు పాల్పడు�
Drugs | హైదరాబాద్లో మరోసారి మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. నగరంలోని ఎల్బీనగర్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముగ్గురిని ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 36 గ్రాముల ఎండీఎంఏ, 12 ఎల్ఎస్డీ
Ibrahimpatnam | జిల్లాలోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలో భారీగా నగదు పట్టుబడింది. ఓ కారులో తరలిస్తున్న రూ. 64 లక్షల 63 వేల నగదును పోలీసులు సీజ్ చేశారు. కారులో భారీగా నగదు తరలిస్తున్నట్లు
Club Masti pub | నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న పబ్లపై పోలీసులు కొరఢా ఝులిపిస్తున్నారు. కేపీహెచ్బీలోని మంజీరా మెజిస్టిక్లో ఉన్న క్లబ్ మస్తీ పబ్పై (Club Masti pub) మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు.