రైతులను ఇబ్బంది పెట్టినా, పంటల కొనుగోళ్లలో నిర్లక్ష్యం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని కాంట్రాక్టర్లు, అధికారులను ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా హెచ్చరించారు.
‘ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని పరిస్థితి ఉన్నది.. మార్కెట్ యార్డులో ఇబ్బంది పడుతున్నం..సారూ.. జొన్నలు కొనుండ్రి’ అంటూ ఆదిలాబాద్ కలెక్టర్కు మేడిగూడకు చెందిన రైతు క్యాతం రామిరెడ్డితో పాటు పలువురు రైతు
జొన్న, పొద్దుతిరుగుడు పంటలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. వెంటనే జిల్లాల వారీగా ఏర్పాట్లు చేయాలని ఒక ప్రకటనలో అధికారులను ఆదేశించారు.
జొన్నలు విక్రయించేందుకు గోస పడుతున్న రైతులను పట్టించుకోరా ? అంటూ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులను మాజీ మంత్రి జోగు రామన్న ప్రశ్నించారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో �
మార్క్ఫెడ్ ద్వారా సేకరించిన జొన్నలు, మొక్కజొన్నలను రేషన్ షా పుల ద్వారా పంపిణీ చేయాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. ఇటీవల నిర్వహించిన క్యాబినెట్ సబ్ కమిటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మక్కలు, జొన్నలు, శనగలు, కందులు ఇలా వివిధ రకాల పంటల కొనుగోలును బంద్ చేద్దామా..? కొనుగోళ్లకు ఏటా వేలకు వేల కోట్లు ఇవ్వలేం. అందుకే పక్కన పెట్టేందుకు మార్గాల అన్వేషణను వ్యవసాయ యూనివర్సిటీకి అప్పగిద్దాం.. అనే ఆ�
తృణ ధాన్యాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. మనం ఆహారంగా తీసుకునే తృణ ధాన్యాల్లో జొన్నలు కూడా ఒకటి. జొన్నలను ప్రపంచవ్యాప్తంగా 5వేల సంవత్పరాలకు పైగా సాగు చేస్తున�
తెలంగాణలో మార్కెట్లలో విక్రయించేందుకు మహారాష్ట్ర నుంచి జొన్నలను అక్రమంగా తరలిస్తున్న వాహనాలను పట్టుకున్నట్లు జైనథ్ సీఐ డీ.సాయినాథ్ తెలిపారు. తెలంగాణ మారెట్లో జొన్నలకు అధిక ధర లభిస్తుందని, మహారాష్�
జిల్లా వ్యాప్తంగా పలు మార్కెట్ యార్డుల్లో ప్రభుత్వం జొన్నల కొనుగోళ్లను ప్రారంభించి, మద్దతు ధర క్వింటాలుకు రూ.3,371 చొప్పున సేకరిస్తున్నది. అక్రమాలకు అవకాశం లేకుండా కొనుగోళ్లు జరపాల్సిన అవసరం ఉందని రైతు స