తెలంగాణలో మార్కెట్లలో విక్రయించేందుకు మహారాష్ట్ర నుంచి జొన్నలను అక్రమంగా తరలిస్తున్న వాహనాలను పట్టుకున్నట్లు జైనథ్ సీఐ డీ.సాయినాథ్ తెలిపారు. తెలంగాణ మారెట్లో జొన్నలకు అధిక ధర లభిస్తుందని, మహారాష్�
జిల్లా వ్యాప్తంగా పలు మార్కెట్ యార్డుల్లో ప్రభుత్వం జొన్నల కొనుగోళ్లను ప్రారంభించి, మద్దతు ధర క్వింటాలుకు రూ.3,371 చొప్పున సేకరిస్తున్నది. అక్రమాలకు అవకాశం లేకుండా కొనుగోళ్లు జరపాల్సిన అవసరం ఉందని రైతు స
జొన్నలు తక్కువ ధరకు అమ్ముకోవద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జొన్న రైతులకు సూచించారు. అదిలాబాద్, నిర్మల్ జిల్లాల జొన్న రైతుల విజ్ఞప్తి మేరకు, సంబంధిత జిల్లా అధికారుల నివేదికల ఆధార�
తెలంగాణ ప్రభుత్వం రైతులకు అన్నివిధాలుగా అండగా నిలుస్తున్నది. పంట సాగు చేసింది మొదలు కొనుగోలు వరకు ప్రభుత్వం రైతుల వెన్నంటే ఉంటున్నది. రైతుబంధుతో పెట్టుబడి సాయం, పంట చేతికొచ్చాక ప్రభుత్వమే కొంటున్నది. ద�
వ్యవసాయానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంతోపాటు ఆయా పంటల ఉత్పత్తులను కొనుగోలు చేయడంలోనూ తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తున్నది. రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తూ వారికి అండగా నిలుస్తు�
గత మార్చిలో కురిసిన అకాల వర్షాలు రైతులను నష్టపరిచాయి. వాతావరణంలో వచ్చిన మార్పులు పంటలపై తీవ్ర ప్ర భావం చూపాయి. మబ్బులకు తెగుళ్లు వచ్చా యి. వర్షం, వడగండ్ల వాన చేతికొచ్చిన పంట ను దెబ్బసింది. పూత, పొట్ట దశ, గొల�
మనుషుల్లో ఆరోగ్య సంరక్షణపై పెరుగుతున్న అవగాహన ఆహారపు అలవాట్లను ప్రభావితం చేస్తోంది. ముఖ్యంగా అడ్డమైన తిండి తిని రోగాల బారిన పడటం కంటే, రుచిగా లేకున్నా ఆరోగ్యాన్ని అందించే ఆహారాన్ని తీసుకోవడమే మంచిదనే �
సంగారెడ్డి జిల్లాలో రెండు రోజులుగా కురిసిన వడటండ్ల వర్షాలకు 724 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. వర్షం తోపాటు వడగండ్లు కురవడంతో పంట నష్టం ఎక్కువగా వాటిల్లింది. జహీరాబాద్ నియోజకవర్గంలో ఎక్కువగా పంటలు దెబ్బ
ఏజెన్సీలో నీటి ప్రాజెక్ట్లు తక్కువ. దీనికితోడు బీడు భూములు. సాగునీటి సౌకర్యం సరిగా లేక కేవలం వర్షాధార పంటలే సాగు చేస్తుండేవారు. దిగుబడులు కూడా అంతంతమాత్రంగానే వస్తుండడంతో రైతులు కూడా నష్టపోయిన సందర్భ�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా పల్లెల్లో సంక్రాంతి పండుగ శోభ నెలకొన్నది. శని, ఆది, సోమవారం మూడ్రోజులపాటు పండుగ జరుపుకోనున్నారు. ఈ ఏడాది రైతులకు ఆశించిన దానికంటే ఎక్కువ దిగుబడులు రావడంతో అన్నదాతల�
వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునిక పద్ధతులను రైతులు అనుసరిస్తున్నారు. సులభ పద్ధతిలో వ్యవసాయం చేసి, తక్కువ ఖర్చు, తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడులు తీస్తున్నారు. తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేందుక�